empty
రూ.99 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
విట్టపుర్-ఓలా మధ్య 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రూ.99 లక్షల ఎఫ్డిఆర్ నిధులతో రోడ్డు నిర్మాణం కుంటాల మండలంలో నూతన సీసీ రోడ్డు పనుల ప్రారంభం కుంటాల మండలంలోని విట్టపుర్-ఓలా ...
అభివృద్ధి చేస్తూనే ప్రభుత్వంపై పోరాడుతా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
సారంగాపూర్ మండలంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుల బాసటగా కొనుగోలు కేంద్రాలు ఏడాది కాలంలో రూ. 850 కోట్లతో అభివృద్ధి ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని మహేశ్వర్ రెడ్డి సారంగాపూర్ మండలంలో ...
కుబీర్ మండలం పల్సి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు
పల్సి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన కార్యక్రమం ప్లే కార్డులతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు అవగాహన కల్పించిన ముఖ్య అతిథి మాజీ సర్పంచ్ కొట్టే హన్మాండ్లు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ...
అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించాలి
అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించాలి బైంసా ఏఎంసి చైర్మన్ ఆనందరావు పటేల్ మనోరంజని ప్రతినిధి బైంసా : జనవరి 24 ప్రభుత్వ పథకాలను అర్హులకు అందే విధంగా చూడాలని బైంసా ఎఎంసి చైర్మన్ ...
ఆడేల్లి పోచమ్మ ఆలయం వద్ద జంతుభళి నిషేధం
సారంగాపూర్ మండలం అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో జంతుభళి నిషేధం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆదేశాలు. ఆలయ ఈవో రమేష్ భక్తులకు ప్రకటన విడుదల. సారంగాపూర్ మండలంలోని అడెల్లి శ్రీ ...
వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించండి: భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి
👉 ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు వసంత పంచమి వేడుకలు. 👉 భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం. 👉 అన్ని శాఖల సమన్వయంతో అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకు చర్యలు. జ్ఞాన ...
నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కాననే ప్రచారంపై ఆర్బీఐ స్పష్టత
నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లవనే ప్రచారంపై ఆర్బీఐ వివరణ ప్రచారం అబద్ధమని, ఎలాంటి మార్గదర్శకాలూ లేవని ఆర్బీఐ ప్రకటన చెక్కులపై రాతకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురాలేదని స్పష్టీకరణ నలుపు సిరాతో ...
బాధ్యతాయుత ప్రతిపక్షంగా మంచి నిర్ణయం..!
బాధ్యతాయుత ప్రతిపక్షంగా మంచి నిర్ణయం..! రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ అధ్యయన కమిటీలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేరికపై హర్షం రైతులను, వ్యవసాయ రంగాన్ని ...
దావోస్ సదస్సుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విమానాశ్రయంలో తెలుగు ప్రజల ఘనస్వాగతం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వక భేటీ. తెలంగాణను అంతర్జాతీయ ...
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సారంగాపూర్ మండలం చించొలి(బి) గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి. భాస్కర్ రెడ్డి అనసూయ దంపతుల మృతితో దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చిన మాజీ మంత్రి. పలువురు కాంగ్రెస్, నాయకులతో కలిసి ...