empty

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – అటవీ భూముల వివాదంపై స్పందన

పత్రికల తప్పుడు వార్తలు – చంద్రబాబు కుట్రలు ప్రజలకు తెలుసు: పెద్దిరెడ్డి

తప్పుడు వార్తలు ప్రచురించిన పత్రికపై 50 కోట్ల పరువు నష్టం దావా అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలను ఖండించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో టీడీపీ హయాంలో రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సంయుక్త సర్వేలో ...

పదవ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు

ప్రజల ఆదరణను మరువలేనిదని మాజీ కౌన్సిలర్లు మునిగడప పద్మ, వెంకటేశ్వర్లు

రెండు సార్లు గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు అవినీతి రహిత పాలన అందించామని వివరించిన మాజీ కౌన్సిలర్లు కోటి వృక్షాక్షర ఉద్యమం, కమ్యూనిటీ హాల్, ఇళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పదవ వార్డు ...

Special Officers Telangana January 28

మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో, ప్రత్యేక అధికారుల పాలన షురూ!

120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన ప్రత్యేక అధికారులు నిజామాబాద్ నగరపాలక సంస్థలో రాజీవ్‌గాంధీ హన్మం ప్రత్యేకాధికారి బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ...

నకిలీ స్వామీజీ అరెస్ట్ చేసిన చాట్రాయి పోలీసులు

నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన చాట్రాయి పోలీసులు

ఆరుగోలనుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రజల మోసం పూజలు చేయాలని నమ్మించి 61 వేల రూపాయల మోసం ఇత్తడి బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాల మాయ తూరపాటి బాలయ్య అనే నకిలీ స్వామిని ...

అల్లూరి కృష్ణవేణి ఘన సన్మానం

తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణికి ఘన సన్మానం

తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా అల్లూరి కృష్ణవేణి నియామకం కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన కృషికి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ సన్మాన కార్యక్రమం ...

ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి? కలం నిఘా :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 27 ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది. అవును వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి(UCC) జనవరి 27,సోమవారం నుండి ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానుంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ విధానాన్ని ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించా రు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అన్నా రు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, విధానాల ను పూర్తి చేశామన్నారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ధామి.. యూసీసీ అమలు వలన అన్ని మతాలు, కులాలు ఒకేథాటిపైకి వస్తాయన్నా రు. ఎలాంటి వివక్ష ఉండదని వివరించారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీను అమలు చేస్తామని మాట ఇచ్చా మని.. ప్రధాని మోదీ నాయ కత్వంలో ఆ ఎన్నికల్లో గెలి చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అనుగుణంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్ లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ యూసీసీ నే బీజేపీ ప్రధానాస్త్రంగా ఉంటోంది. ఎట్టకేలకు ఈ సారి అమలు చేసేందుకు మార్గం సుగమమైంది

ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి?

ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి? మనోరంజని  ప్రతినిధి హైదరాబాద్:జనవరి 27 ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు ...

M4 న్యూస్ | ఈరోజు ముఖ్యమైన వార్తలు

ఈరోజు మార్నింగ్ వార్తలు

ఈరోజు మార్నింగ్ వార్తలు 1️⃣ శ్రీసత్యసాయి సీకేపల్లి వసతిగృహం ఘటనపై సీఎం ఆగ్రహం సీకేపల్లిలో జరిగిన దుర్ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2️⃣ కార్యకర్తలకు పవన్ హితబోధ పవన్ కళ్యాణ్ ...

బైంసా గణతంత్ర దినోత్సవ వేడుకలు

బైంసా పట్టణంలో 7వ వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

7వ వార్డులో జాతీయ పతాక ఆవిష్కరణ బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే పాల్గొనడం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆవశ్యకతపై మాట్లాడిన బాలాజీ   ...

Arshdeep_Singh_ICC_T20_Cricketer_Of_The_Year

ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు అర్షదీప్ సింగ్

భారత పేసర్ అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు జింబాబ్వే, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఆటగాళ్లను అధిగమించి అవార్డు సాధన 2024లో 18 మ్యాచుల్లో 36 వికెట్లు తీసిన ...

Mudhol_Police_MissingWoman_Case

అదృశ్యమైన మహిళను పట్టుకున్న ముధోల్ పోలీసులు

బోరిగం గ్రామానికి చెందిన లలిత అదృశ్యం భర్త ఫిర్యాదుతో ముధోల్ పోలీసులు చర్యలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫకీరాబాద్‌లో లలితను గుర్తింపు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసి అప్పగింపు నిర్మల్ జిల్లా ముధోల్ ...