empty
నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన చాట్రాయి పోలీసులు
ఆరుగోలనుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రజల మోసం పూజలు చేయాలని నమ్మించి 61 వేల రూపాయల మోసం ఇత్తడి బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాల మాయ తూరపాటి బాలయ్య అనే నకిలీ స్వామిని ...
తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణికి ఘన సన్మానం
తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా అల్లూరి కృష్ణవేణి నియామకం కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన కృషికి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ సన్మాన కార్యక్రమం ...
ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి?
ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:జనవరి 27 ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు ...
ఈరోజు మార్నింగ్ వార్తలు
ఈరోజు మార్నింగ్ వార్తలు 1️⃣ శ్రీసత్యసాయి సీకేపల్లి వసతిగృహం ఘటనపై సీఎం ఆగ్రహం సీకేపల్లిలో జరిగిన దుర్ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2️⃣ కార్యకర్తలకు పవన్ హితబోధ పవన్ కళ్యాణ్ ...
బైంసా పట్టణంలో 7వ వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు
7వ వార్డులో జాతీయ పతాక ఆవిష్కరణ బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే పాల్గొనడం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆవశ్యకతపై మాట్లాడిన బాలాజీ ...
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అర్షదీప్ సింగ్
భారత పేసర్ అర్షదీప్ సింగ్కు ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు జింబాబ్వే, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఆటగాళ్లను అధిగమించి అవార్డు సాధన 2024లో 18 మ్యాచుల్లో 36 వికెట్లు తీసిన ...
అదృశ్యమైన మహిళను పట్టుకున్న ముధోల్ పోలీసులు
బోరిగం గ్రామానికి చెందిన లలిత అదృశ్యం భర్త ఫిర్యాదుతో ముధోల్ పోలీసులు చర్యలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫకీరాబాద్లో లలితను గుర్తింపు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసి అప్పగింపు నిర్మల్ జిల్లా ముధోల్ ...
రూ.99 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
విట్టపుర్-ఓలా మధ్య 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రూ.99 లక్షల ఎఫ్డిఆర్ నిధులతో రోడ్డు నిర్మాణం కుంటాల మండలంలో నూతన సీసీ రోడ్డు పనుల ప్రారంభం కుంటాల మండలంలోని విట్టపుర్-ఓలా ...
అభివృద్ధి చేస్తూనే ప్రభుత్వంపై పోరాడుతా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
సారంగాపూర్ మండలంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుల బాసటగా కొనుగోలు కేంద్రాలు ఏడాది కాలంలో రూ. 850 కోట్లతో అభివృద్ధి ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని మహేశ్వర్ రెడ్డి సారంగాపూర్ మండలంలో ...
కుబీర్ మండలం పల్సి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు
పల్సి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన కార్యక్రమం ప్లే కార్డులతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు అవగాహన కల్పించిన ముఖ్య అతిథి మాజీ సర్పంచ్ కొట్టే హన్మాండ్లు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ...