empty

నకిలీ స్వామీజీ అరెస్ట్ చేసిన చాట్రాయి పోలీసులు

నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన చాట్రాయి పోలీసులు

ఆరుగోలనుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రజల మోసం పూజలు చేయాలని నమ్మించి 61 వేల రూపాయల మోసం ఇత్తడి బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాల మాయ తూరపాటి బాలయ్య అనే నకిలీ స్వామిని ...

అల్లూరి కృష్ణవేణి ఘన సన్మానం

తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణికి ఘన సన్మానం

తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా అల్లూరి కృష్ణవేణి నియామకం కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన కృషికి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ సన్మాన కార్యక్రమం ...

ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి? కలం నిఘా :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 27 ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది. అవును వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి(UCC) జనవరి 27,సోమవారం నుండి ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానుంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ విధానాన్ని ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించా రు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అన్నా రు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, విధానాల ను పూర్తి చేశామన్నారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ధామి.. యూసీసీ అమలు వలన అన్ని మతాలు, కులాలు ఒకేథాటిపైకి వస్తాయన్నా రు. ఎలాంటి వివక్ష ఉండదని వివరించారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీను అమలు చేస్తామని మాట ఇచ్చా మని.. ప్రధాని మోదీ నాయ కత్వంలో ఆ ఎన్నికల్లో గెలి చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అనుగుణంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్ లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ యూసీసీ నే బీజేపీ ప్రధానాస్త్రంగా ఉంటోంది. ఎట్టకేలకు ఈ సారి అమలు చేసేందుకు మార్గం సుగమమైంది

ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి?

ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి? మనోరంజని  ప్రతినిధి హైదరాబాద్:జనవరి 27 ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు ...

M4 న్యూస్ | ఈరోజు ముఖ్యమైన వార్తలు

ఈరోజు మార్నింగ్ వార్తలు

ఈరోజు మార్నింగ్ వార్తలు 1️⃣ శ్రీసత్యసాయి సీకేపల్లి వసతిగృహం ఘటనపై సీఎం ఆగ్రహం సీకేపల్లిలో జరిగిన దుర్ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2️⃣ కార్యకర్తలకు పవన్ హితబోధ పవన్ కళ్యాణ్ ...

బైంసా గణతంత్ర దినోత్సవ వేడుకలు

బైంసా పట్టణంలో 7వ వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

7వ వార్డులో జాతీయ పతాక ఆవిష్కరణ బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే పాల్గొనడం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆవశ్యకతపై మాట్లాడిన బాలాజీ   ...

Arshdeep_Singh_ICC_T20_Cricketer_Of_The_Year

ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు అర్షదీప్ సింగ్

భారత పేసర్ అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు జింబాబ్వే, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఆటగాళ్లను అధిగమించి అవార్డు సాధన 2024లో 18 మ్యాచుల్లో 36 వికెట్లు తీసిన ...

Mudhol_Police_MissingWoman_Case

అదృశ్యమైన మహిళను పట్టుకున్న ముధోల్ పోలీసులు

బోరిగం గ్రామానికి చెందిన లలిత అదృశ్యం భర్త ఫిర్యాదుతో ముధోల్ పోలీసులు చర్యలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫకీరాబాద్‌లో లలితను గుర్తింపు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసి అప్పగింపు నిర్మల్ జిల్లా ముధోల్ ...

#BTRoadConstruction #MudholDevelopment #KuntalaMandalam #InfrastructureProjects

రూ.99 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

విట్టపుర్-ఓలా మధ్య 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రూ.99 లక్షల ఎఫ్డిఆర్ నిధులతో రోడ్డు నిర్మాణం కుంటాల మండలంలో నూతన సీసీ రోడ్డు పనుల ప్రారంభం కుంటాల మండలంలోని విట్టపుర్-ఓలా ...

అభివృద్ధి చేస్తూనే ప్రభుత్వంపై పోరాడుతా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

సారంగాపూర్ మండలంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుల బాసటగా కొనుగోలు కేంద్రాలు ఏడాది కాలంలో రూ. 850 కోట్లతో అభివృద్ధి ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని మహేశ్వర్ రెడ్డి   సారంగాపూర్ మండలంలో ...

National_Voters_Day_Palsi_Village_Awareness_Rally

కుబీర్ మండలం పల్సి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు

పల్సి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన కార్యక్రమం ప్లే కార్డులతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు అవగాహన కల్పించిన ముఖ్య అతిథి మాజీ సర్పంచ్ కొట్టే హన్మాండ్లు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ...