empty
కానిస్టేబుల్ చేతిలో మోసపోయిన యువతి – న్యాయం కోరుతూ పోలీసుల ఎదుట ఫిర్యాదు
న్యాయం చేస్తానని నమ్మించి యువతిపై లైంగిక దాడి చేసిన కానిస్టేబుల్ గర్భం దాల్చిన తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించిన ఘటన పెళ్లయిందని తెలిసిన తర్వాత యువతిని హత్యకు ప్రయత్నించిన ఆరోపణ ఫిర్యాదు చేయడంతో ...
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి మహోత్సవం – భక్తులుకు పిలుపు
ఫిబ్రవరి 15న నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా కేంద్రంలోని శ్రీ సేవాలాల్ గడ్లో మహోత్సవం శ్రీ జగదాంబ మాత ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ప్రముఖులు హాజరు ...
ప్రియాంక గాంధీని కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి
న్యూఢిల్లీలో ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ మల్లురవి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను వివరింపు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి న్యూఢిల్లీలో వయానాడ్ ...
నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుర్గాభవాని జన్మదిన వేడుకలు
కుబీర్ మండలంలోని దేవదాస్ నగర్ తండాలో దుర్గాభవాని జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జాదవ్ సరిత కేక్ కట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ బషీర్, సీనియర్ నాయకులు ...
జర్నలిస్టులకి మంత్రి పొంగులేటి శుభవార్త
జర్నలిస్టులకి మంత్రి పొంగులేటి శుభవార్త తెలంగాణలోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు చేయించడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏళ్లుగా పెండింగ్ లో ...
పుట్ట గొడుగుల వెలిసిన “న్యూ ట్రీషియాన్ సెంటర్స్” పై చర్యల తీసుకోవాలి
న్యూ ట్రీషియాన్ సెంటర్స్ పై ఆరోగ్య సమస్యలు అనవసరమైన ఆఫర్లు మరియు అనుమతి లేకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీయడం అధికారులు సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నాగర్ కర్నూల్ జిల్లాలో “న్యూ ట్రీషియాన్ ...
బిల్డర్ వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్య: రేవంత్రెడ్డి, హన్మంతరావు, డీఐజీకి రాసిన లేఖలు
బిల్డర్ వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్య: ఆయన రాసిన 8 లేఖలు ముఖ్యమైన లేఖలు: సీఎం రేవంత్రెడ్డి, హన్మంతరావు, డీఐజీ, ఇతరులకు రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యలు: చిన్న బిల్డర్ల కష్టాలు వేణుగోపాల్రెడ్డి రాసిన లేఖలో ...
చరిత్ర సృష్టించిన భారత్
ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5వ T20 మ్యాచ్ లో భారత్ చరిత్ర సృష్టించింది. పవర్ ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత జట్టు నిలిచింది. అభిషేక్ వర్మ (94*), తిలక్ వర్మ ...
ఉలిక్కిపడ్డ కాంగ్రెస్?
ఉలిక్కిపడ్డ కాంగ్రెస్? మనోరంజని ప్రతినిది హైదరాబాద్:ఫిబ్రవరి 02 అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. ...
ఖానాపూర్ శ్రీ వీరాంజనేయ శివసాయి సమాజ్ జంగల్ హనుమాన్ ఆలయ 28వ వార్షికోత్సవ జాతరలో పాల్గొన్న భూక్యా జాన్సన్ నాయక్
ఖానాపూర్లో 28వ వార్షికోత్సవ జాతర ఘనంగా నిర్వహణ ప్రత్యేక పూజలు నిర్వహించిన భూక్యా జాన్సన్ నాయక్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివసాయి సమాజ్ జంగల్ ...