విద్య
: యు బి ఐ టి క్రిప్టోకరెన్సీ దర్యాప్తులో మరో ముందడుగు
నిర్మల్ పోలీసులు మోసపూరిత క్రిప్టోకరెన్సీ పథకం మీద కీలక పురోగతి ముగ్గురు ఉపాధ్యాయులు అరెస్టు ప్రధాన కుట్రదారుడిని గుర్తించి నిధుల స్తంభింపజేత నిర్మల్ జిల్లాలో యు బి ఐ టి క్రిప్టోకరెన్సీ మోసపూరిత ...
: పి.డి.ఎస్.యూ అర్థ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి: ప్రిన్స్ పిలుపు
PDSU 50 అర్థ దశాబ్ద వసంతాల సభల పోస్టర్స్ విడుదల విద్యార్థి ఉద్యమాలను బలపరచాలని PDSU ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ పిలుపు అక్టోబర్ 24న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నందిపేట్ ...
మంగాయి సందీప్ రావు ద్వారా వానల్పాడ్ ప్రభుత్వ పాఠశాలకు నీటి సమస్యకు పరిష్కారం
వానల్పాడ్ ప్రభుత్వ జెడ్పిహెచ్ పాఠశాలకు నీటి సమస్య 11,000 రూపాయలతో కొత్త విద్యుత్ మోటార్ అందజేత విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల కృతజ్ఞతలు భైంసా : సెప్టెంబర్ 25 భైంసా: మంగాయి సందీప్ ...
వానల్పాడ్ ప్రభుత్వ జెడ్పిహెచ్ పాఠశాలకు మంగాయి సందీప్ రావు చేయూత
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: సెప్టెంబర్ 25 నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా నీటి సమస్య ఏర్పడింది. పాఠశాల ...
Telangana Deputy Chief Minister Engages at MINExpo 2024
MINExpo 2024, the world’s largest mining event, is held from September 24-26 in Las Vegas. The Deputy Chief Minister held significant meetings with major ...
రేపటినుంచి MBBS కౌన్సెలింగ్ ప్రారంభం
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రొవిజినల్ జాబితాను ఇవాళ విడుదల చేయనుంది. తుది మెరిట్ జాబితా రేపు రిలీజ్ కానుంది. రేపు నుంచే వెబ్ ఆప్షన్ల నమోదుకు ...
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి – డిఐఈఓ పరుశురాం
ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని డిఐఈఓ సూచనలు. సిలబస్ సకాలంలో పూర్తి చేయాలని అధ్యాపకులకు ఆదేశాలు. ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలపై మంగళవారం డిఐఈఓ ...
విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించే వైజ్ఞానిక ప్రదర్శనలు
విద్యార్థులకు వైజ్ఞానిక ఆవిష్కరణల ప్రోత్సాహం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సందర్శన వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల నైపుణ్యాలను పెంచుతాయని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ...
స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయం
చుచుంద్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శుద్ధ జల యంత్రం ఏర్పాటు దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ సహకారంతో రూ. 30,000ల వ్యయంతో యంత్రం ఏర్పాటు ఎంఈఓ ఏ. సుభాష్ ప్రారంభోత్సవం స్వచ్ఛంద సంస్థల సేవలు ...