విద్య
వేదం తపోవన్ స్కూల్కు FUTURISTIC SCHOOL అవార్డు
దేశవ్యాప్తంగా పాఠశాలల ఎంపిక అవార్డ్స్ కార్యక్రమం హోటల్ లెమన్ట్రీ ప్రీమియర్లో వేదం తపోవన్ స్కూల్కు FUTURISTIC SCHOOL అవార్డు డైరెక్టర్ శ్రీమతి వరలక్ష్మి రెడ్డి అవార్డు స్వీకారం హైదరాబాద్లోని లెమన్ట్రీ ప్రీమియర్ హోటల్లో ...
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🗓నేటి రాశి ఫలాలు🗓 🐐 మేషం 29-09-2024) శుభవార్తలు వింటారు. మీ బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట ...
సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారిణి మమతకి ఆర్థిక సహాయం
: తానుర్ మండలంలోని మసల్గా గ్రామానికి చెందిన క్రీడాకారిణి గైక్వాడ్ మమతకు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 24,000 ఆర్థిక సహాయం అందింది. బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచనపై ఫౌండేషన్ చైర్మన్ ...
దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం భగత్ సింగ్
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 117వ జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పి. ...
తానూర్: పేద విద్యార్థుల కోసం సమత ఫౌండేషన్ నిరంతరం కృషి
సమత ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ రావు ప్రకటన. మమతకు శాలువతో సత్కారం మరియు ఆర్థిక సహాయం. ఫౌండేషన్ పేద విద్యార్థుల పట్ల నిబద్ధత. : తానూర్ మండలంలో మసల్గా గ్రామానికి చెందిన గైక్వాడ్ ...
ఉట్నూర్ ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఎడ్ల బండి ప్రయాణం
ఉట్నూర్ ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఎడ్ల బండి పై పాఠశాల తనిఖీ. కుమురంభీం జిల్లాలోని వాంకిడి మండలంలోని వెల్గి గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిస్థితి స్వయంగా పరిశీలించడానికి సాధారణ ...
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి: ఏంఈఓ మధుసూదన్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా, సెప్టెంబర్ 27 సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులకు రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ సహకారంతో ఫౌండేషన్ లిటరసీపై ఒకరోజు శిక్షణ ...
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్. సి. సి. లో విద్యార్థుల ఎంపిక
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “వ్యవసాయ ఉత్పత్తి కారకాలు” పై ఉపన్యాసం. ఎన్. సి. సి. ఎంపికలలో 40 మంది విద్యార్థులు ఎంపిక చేయబడ్డారు. ఎంపికలో శరీర సౌష్టవం, దారుడ్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. నిర్మల్లోని ...
ఈ నెల 30 వరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ ధరఖాస్తు తేది పొడగింపు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశానికి ధరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడింది ఇంటర్ పాసైన అభ్యర్థులు మరియు ఇంటర్ సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ట్యూషన్ ఫీజు ...
నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్లు ప్రారంభం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ వెబ్ ఆప్షన్ల నమోదు 29వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు ...