విద్య
రేపటి నుండి అక్టోబర్ 14 వరకు స్కూళ్లకు దసరా సెలవులు
తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2 నుండి 14 వరకు 13 రోజులు దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 15న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు బతుకమ్మ పండుగకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ ...
జోనల్ స్థాయి కబడ్డీ పోటీల్లో రబింద్రా విద్యార్థి ప్రతిభ
రబింద్రా పాఠశాల విద్యార్థి కే. వాత్సల్య జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన పాఠశాల యాజమాన్యం అభినందనలు నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని రబింద్రా పాఠశాలకు చెందిన కే. ...
ముందస్తు బతుకమ్మ పండగ: శ్రీ అక్షర పాఠశాలలో వినూత్న వేడుక
శ్రీ అక్షర పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండగ నిర్వహణ విద్యార్థులకు సాంప్రదాయ పద్ధతులపై అవగాహన పెంచడం పూలతో తయారు చేసిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తులు నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని శ్రీ అక్షర ...
ఏంఈవో కు ఘన సన్మానం
ఏంఈవో కు ఘన సన్మానం ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్: సెప్టెంబర్ 30, 2024 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ మండల విద్యాధికారిగా రమణారెడ్డి ఇటీవల బాధ్యతలను చేపట్టారు. ...
ఐఐటీ హైదరాబాద్లో రోబోటిక్స్ వర్క్ షాప్ విజయవంతం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: సెప్టెంబర్ 30, 2024 సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఐఐటీ హైదరాబాద్లో సెప్టెంబర్ 28 మరియు 29 తేదీలలో నిర్వహించిన రోబోటిక్స్ వర్క్షాప్ ఘనంగా ముగిసింది. ఈ ...
పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గెలుపు ఖాయం
భైంసాలో ముమ్మరంగా సభ్యత్వ నమోదు ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 01, 2024 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని పట్టణంలో నిర్వహించిన ...
కరాటే పోటీల్లో సత్తా చాటిన సంస్కార్ విద్యార్థులు
కరాటే పోటీల్లో సత్తా చాటిన సంస్కార్ విద్యార్థులు ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 01, 2024 నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఏపీ నగర్ లోని సంస్కార్ విద్యార్థులు జాతీయ ...
రేపటినుండి డీఎస్సీ-2024 లోని 342 ఖాళీలకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
రేపటినుండి డీఎస్సీ-2024 లోని 342 ఖాళీలకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్: సెప్టెంబర్ 30, 2024 రేపటి నుండి డీఎస్సీ-2024 లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ...
ఆర్యభట్ట పాఠశాలలో 100 డయల్ పై అవగాహన కార్యక్రమం
తానూర్ ఎస్సై డి. రమేష్ విద్యార్థులకు 100 డయల్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సైబర్ క్రైమ్ వంటి విషయాలపై చర్చ. పాఠశాల నూతన ఎస్సై ని ...
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ...