విద్య
Telangana: గ్రూప్ – 4 అభ్యర్థులకు శుభవార్త
గ్రూప్ – 4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియ త్వరలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది ప్రభుత్వ పరిష్కారంపై మంత్రి హామీ ...
ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు దరఖాస్తు గడువు: ఈనెల 31 ఇంటర్ పాసైన విద్యార్థులు అర్హులు గతంలో అప్లై చేసుకున్నవారు రెన్యువల్ చేసుకోవచ్చు ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ విద్యార్థులు: 59,355 మంది ...
: పాఠశాల అభివృద్ధిలో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) కీలక భూమిక
విద్యార్థుల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) కీలకమని సమగ్ర శిక్షా పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి రిసోర్సు పర్సన్లకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం. పాఠశాల యాజమాన్య ...
భక్తిశ్రద్ధలతో దుర్గామాతకు చండీ హోమం
మహిళా శక్తి కమిటీ ఆధ్వర్యంలో చండీ హోమం ప్రత్యేక పూజలు మరియు అన్నదానం వేద పండితుల నడుమ అభ్యర్థనలు నిర్మల్ పట్టణంలోని రామారావు బాగ్ కాలనీలో మహిళా శక్తి కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాతకు ...
పట్టభద్రుల సంఘం తానూర్ మండల అధ్యక్షులుగా షకీల్ ఎన్నిక
తానూర్ మండల పట్టభద్రుల సంఘం అధ్యక్షుడిగా షేక్ షకీల్ ఏకగ్రీవంగా ఎన్నిక రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల సమస్యలపై పట్టుబడే నాయకుల అవసరం తానూర్ పట్టభద్రుల సమావేశంలో వివిధ మండల నాయకుల హాజరు ...
తెలంగాణ పూల బతుకమ్మకు అమెరికాలో ఘన గుర్తింపు
హైదరాబాద్: అక్టోబర్ 07 తెలంగాణ సంస్కృతి ప్రతీక బతుకమ్మ పండుగకు అమెరికాలో విశేష గౌరవం లభించింది. ఈ పండుగను జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లు, నార్త్ కరోలినాలోని ఛార్లెట్, రాలేహ్ మేయర్లు ఎంతో ...
అక్టోబర్ నెల నుంచే పెళ్లి పండుగల హంగామా
హైదరాబాద్: అక్టోబర్ 07 ఈ నెల నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనువైన ముహూర్తాలు ప్రారంభమవుతున్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ...
మెరీనా బీచ్ దగ్గర ఎయిర్షోలో విషాదం
చెన్నై: మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్షో చూసేందుకు వచ్చిన లక్షలాది మంది జనసమూహంలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 16 లక్షల మంది వీక్షకులు పాల్గొనగా, తొక్కిసలాట కారణంగా 20 ...
శరన నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి “స్కందమాతా” దర్శనం
బాసర క్షేత్రంలో అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం విశేష అర్చనలు, పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ గోదావరిలో పుణ్యస్నానాలు, క్యూలైన్లలో భక్తులు ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ...
దుర్గామాత హారతిలో పాల్గొన్న ఏఎస్పీ అవినాష్ కుమార్
భైంసా పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు గణేష్ నగర్లో హారతి కార్యక్రమంలో ఏఎస్పీ పాల్గొనడం శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో సత్కారం : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాతకు ...