విద్య
: కొత్త టీచర్లకు పోస్టింగులు కేటాయింపు
డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన 278 మంది టీచర్లకు కౌన్సిలింగ్ నిర్వహణ. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య శాఖ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్. అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ చేతుల మీదుగా పోస్టింగ్ ఉత్తర్వుల ...
డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంకు ఘన నివాళులు
తానూర్ లోని వాగ్దేవి విద్యానికేతన్ పాఠశాలలో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళి. విద్యార్థులకు కలాం గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పాఠశాల డైరెక్టర్ సూచన. పాఠశాల ఉపాధ్యాయులు, ...
రోడ్ల నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయల నిధుల మంజూరు
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 15 నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లో రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ...
శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో అన్నదానం ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 15 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుర్గామాత నిమ్మజనం పురస్కరించుకుని భక్తులకు మంగళవారం పట్టణంలో ...
నేడు కొత్త టీచర్లకు పోస్టింగులు
*నేడు కొత్త టీచర్లకు పోస్టింగులు* ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) హైదరాబాద్:అక్టోబర్ 15 తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యా యులకు ...
నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం
*నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం* దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. *అక్టోబర్ 15న కలాం జయంతి* దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో ...
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతికి ఆశ్రు నివాళులు.
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతికి ఆశ్రు నివాళులు. .మల్కాజిగిరి సిఐటియు మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు ఎమ్4 న్యూస్ (ప్రతినిధి ) మల్కాజిగిరి : అక్టోబర్ 14 . ప్రొఫెసర్: జిఎన్. ...
నేటి నుంచి ఏపీలో పల్లె పండుగ వారోత్సవాలు
ఏపీలో పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభం టీడీపీ ఉచిత ఇసుక హామీపై వైఎస్ జగన్ ట్వీట్ HYD మేయర్ విజయలక్ష్మిపై డీజే వినియోగంపై కేసు ధర్మారంలో మంత్రి కొండా, రేవూరి వర్గాల మధ్య ...
: దుర్గమ్మ రూపంలో తామరింటికి వచ్చిన పసికందు – చెత్తకుండీలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న ఎస్సై
ఘజియాబాద్లో చెత్త కుండీలో దొరికిన చిన్నారిని దత్తత తీసుకున్న ఎస్సై విజయదశమి నాడు పసికందును దుర్గమ్మగా పూజించి సబ్-ఇన్స్పెక్టర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందించిన పోలీసులు ఉత్తరప్రదేశ్లోని ...
తెలంగాణలో స్కూళ్లకు సోమవారం సెలవు, మంగళవారం ప్రారంభం
దసరా సెలవులు ముగింపుదశలో. తెలంగాణ స్కూళ్లు మంగళవారం ప్రారంభం, కాలేజీలు సోమవారం నుంచే. ఏపీలో ఆదివారంతో స్కూళ్ల సెలవులు ముగియనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు దసరా సెలవులు ముగుస్తున్నాయి. సోమవారం స్కూళ్లకు మరో ...