విద్య

క్రికెట్ పోటీలు

: ఆకట్టుకున్న క్రికెట్ పోటీలు

నిర్మల్ శాసన సభ సభ్యుడు ఏలేటి మహేశ్వేర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహణ. భైంసా జట్టు మొదటి బహుమతి, డుప్యతండా గ్రామం రెండవ బహుమతి గెలిచింది.   సారంగాపూర్: నిర్మల్ శాసన ...

సారంగాపూర్ ఎంపీఓ అజీజ్ ఖాన్ బట్ట సంచుల పంపిణీ

వారసంతలో బట్ట సంచులు పంపిణీ.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 18   సారంగాపూర్: మండలకేంద్రంలో శుక్రవారం వార సంతలో ఎంపీఓ అజీజ్ ఖాన్ బట్ట సంచులు పంపిణీ చేసి మాట్లాడారు ...

వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయ స్థాయి విజయం

వేదం గ్లోబల్ స్కూల్ నిర్మల్ జిల్లాకే గర్వకారణం

వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయస్థాయి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో మూడో స్థానం. ప్రశస్తిని రెడ్డి పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుపు. నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ 9వ ...

Government Hospital Security Measures

పోలీసుల కనుసన్నల్లో ప్రభుత్వ దావఖానలు

హైదరాబాద్: అక్టోబర్ 18 కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ...

Telangana Group 1 Exam Supreme Court

తెలంగాణ గ్రూప్ -1 వివాదం: సుప్రీంకోర్టుకు చేరింది!

హైదరాబాద్: అక్టోబర్ 18 తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్‌లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది, దీనిపై అభ్యర్థనలు ఇంకా ...

e Alt Name: రాంనగర్ పాఠశాల ఉపాధ్యాయుని సన్మాన

ప్రధానోపాధ్యాయులు సేవలు మరవలేనివి: బిజెవైఎమ్ మండల ప్రధాన కార్యదర్శి సుందర్ సింగ్

ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ వీడ్కోలు సన్మానం. పాఠశాల అభివృద్ధిలో ఆయన కృషి. రహదారి లేకపోయినా, విద్యార్థులకు విద్య బోధనలో సమర్థత.  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా ...

Supreme_Court_Journalist_Safety

వర్కింగ్ జర్నలిస్టులతో జాగ్రత్త – సుప్రీంకోర్టు

హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, జర్నలిస్టులను కొట్టడం, తిట్టడం వంటి హింసాత్మక చర్యలకు 50,000 రూపాయల జరిమానా మరియు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ నిర్ణయం జర్నలిస్టుల భద్రతకు పునాది ...

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమీక్ష

: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: సిఎస్ శాంతి కుమారి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలన్నారు. 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారు.   తెలంగాణ రాష్ట్ర ...

పిడుగు కారణంగా మృతి చెందిన గొర్రెలు

పిడుగు పాటుకు గొర్రెలు మృతి.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా,: అక్టోబర్ 17 సారంగాపూర్ : మండలంలోని రాంసింగ్ తండాలో పిడుగు పాటుకు 70 గొర్రెలు మృతి చెందాయి. చౌహాన్ వినేష్ అనే వ్యక్తి ...

ముస్తాబైతున్న దండారి ఉత్సవాలు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లా: అక్టోబర్ 17, 2024 ఆదివాసీల పెద్ద పండగ దండారి, గిరిజనుల తీరుప్రత్యేకం, ఈ ఏడాది పండుగ గోండు గూడాల్లో ప్రారంభంకానున్నది. ఇది దేవతలకు అంకితం చేసే ...