విద్య
జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని బీ.ఎస్.ఎఫ్.ఐ డిమాండ్
బీ.ఎస్.ఎఫ్.ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు టోక్రే సుజాత జీవో 29 రద్దు డిమాండ్. గత ప్రభుత్వ జీవో 55 ను బదిలీ చేసిన కాంగ్రెస్ జీవో 29 పై అభ్యంతరాలు. బీసీ, ఎస్సీ, ...
నగరంలో 8 మంది పోలీస్ అధికారుల బదిలీ
8 మంది పోలీస్ అధికారులపై బదిలీ నిర్ణయం అశోక్ నగర్ ఉద్రిక్తతలో దురుసుగా ప్రవర్తించిన కారణంగా చర్యలు గ్రూప్ 1 అభ్యర్థుల ఫిర్యాదుతో పోలీస్ కమిషనర్ చర్యలు హైదరాబాద్ నగరంలో 8 మంది ...
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం – పెను ప్రమాదం తప్పింది
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. ఆరోగ్యశ్రీ వార్డులో రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలింపు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ...
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ...
నూతన ఉపాధ్యాయులకు సన్మానం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా: అక్టోబర్ 20 సారంగాపూర్: డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గ్రామ మాజీ సర్పంచ్ సుజాత-నర్సారెడ్డి వారి స్వగృహంలో ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అందే ...
గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వ ప్రకటన, అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం
నేడు గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. బీఆర్ఎస్ పిలుపుతో తెలంగాణ మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ...
GO 29, GO 55 మధ్య తేడా: గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు?
M4News ప్రతినిధి హైదరాబాద్: అక్టోబర్ 19 తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు తదితర సమస్యల కారణంగా 2022లో విడుదలైన గ్రూప్ 1 ...
స్థానిక జెవిఎన్ఆర్ హై స్కూల్ శాంతినగర్లో ఘనంగా జిల్లాస్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్: అక్టోబర్ 19 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ...
ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
అమరావతి : అక్టోబర్ 19 ఏపీలో ఇంటర్ విద్యా అభ్యసిస్తున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ ఈ రోజున విడుదల చేసింది. 2025 మార్చిలో జరగబోయే ఫస్ట్ మరియు ...
దేవరకోట శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్
దేవరకోట శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్ : అక్టోబర్ 19 నిర్మల్ పట్టణంలోని పురాతన, ప్రసిద్ధ దేవాలయం శ్రీ లక్ష్మి ...