విద్య

మూసీ నది అభివృద్ధి పై మంత్రుల బృందం అధ్యయనం

హన్ నది తరహాలో మూసీ నది అభివృద్ధి

మూసీ నది పునరుజ్జీవనానికి హన్ నది మోడల్   సియోల్ లో మంత్రుల బృందం పర్యటన చుంగేచాన్ తీరాన్ని పరిశీలన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం ...

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వ్యాఖ్యలు

ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ పై దుర్మార్గ రాజకీయ ఆరోపణలు తప్పవు   అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను బదనాం చేయడానికి కుట్ర గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మూడు నెలల్లోనే ...

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష 2024

తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రెండో రోజు   31,383 మంది అభ్యర్థులు హాజరు పరీక్షా సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్షకు ఆలస్యంగా రాకూడదని అధికారులు ...

ఎం4న్యూస్ హైలైట్స్ – అక్టోబర్ 22

💥 ఏపీలో ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ ప్రభుత్వం ద్వారా రాబోయే తేదీ నుండి ఏడాదికి మూడు సిలిండర్ల పంపిణీ ఉచితంగా అందించనుంది. 💥 అమరావతిలో రెండు ...

: IRCTC ప్రత్యేక శబరిమల టూరిస్టు రైలు

శబరిమల యాత్ర రూ.11,475 నుంచి : IRCTC

IRCTC శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. నవంబర్ 16 నుండి 20 వరకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్టు రైలు. టికెట్ ధర రూ.11,475 నుండి ప్రారంభం. భోజనాలు ...

: వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

: ప్రభుత్వ పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా వెంకటాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క. ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ. ఉపాధ్యాయ బృందం మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు ...

: రాహుల్ సిప్లిగంజ్ మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్!

రాహుల్ సిప్లిగంజ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. రాహుల్ సిప్లిగంజ్‌కు కాంగ్రెస్ పార్టీ నుండి 10 లక్షల బహుమానం మరియు కోటి రూపాయల నగదు వాగ్దానం. రాహుల్ సమావేశం వెనుక రాజకీయ ...

ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపన కార్యక్రమం

ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపనలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపనలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో శంకుస్థాపన చదువుతూనే సామాజిక గౌరవం విద్య అంగడి సరుకు కావద్దు హాజరైన మాజీ ...

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వంగ మహేందర్ రెడ్డిని గెలిపించండి

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్ : అక్టోబర్ 21 ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వంగ మహేందర్ రెడ్డిని గెలిపించాలని పిఆర్టియు టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి. రమణారావు అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ ...

: ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం

నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 21 ప్రదేశం: ముధోల్, నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంగళవారం ప్రారంభం కానుంది. ముధోల్-తానూర్-బాసర-లోకేశ్వరం మండలాలకు ...