విద్య
డిగ్రీ కళాశాల ప్రారంభం: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్, అక్టోబర్ 22 ముధోల్ మండలంలో మంగళవారం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ...
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి.
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి. -ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 22 సారంగాపూర్: విద్యార్థుల హాజరు శాతం పెంచాలని జిల్లా ఇంటర్మీడియెట్ ...
ఆర్జీయూకేటీ నూతన వీసీని కలిసిన అధ్యాపక సంఘం
ఆర్జీయూకేటీ నూతన వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ స్వాగతం ప్రొఫెసర్ గోవర్ధన్ యొక్క నియామకం విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలన్న లక్ష్యం అధ్యాపకుల భాగస్వామ్యం ఆర్జీయూకేటీ బాసరకు కొత్త వీసీగా నియమితులైన ప్రొఫెసర్ ...
: భైంసాలో అష్ఫా ఖుల్లా ఖాన్, కొమురం భీమ్ జయంతి ఘనంగా జరుపుకున్న యువత
చుచుంద్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అష్ఫా ఖుల్లా ఖాన్, కొమురం భీమ్ జయంతి జరుపుకొన్నారు. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించుకోవాలని ప్రధానోపాధ్యాయులు పి. సురేష్ సూచన. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భైంసా ...
విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి: పిడిఎస్
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్: అక్టోబర్ 22 విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ మరియు స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్ అన్నారు. పి.డి.ఎస్. యు 50వ ...
కొమరం భీమ్ జయంతిని ఘనంగా జరుపుకున్న చేపూర్ గ్రామస్తులు
M4 న్యూస్ (ప్రతినిధి) , ఆర్మూర్, అక్టోబర్ 22, 2024: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసీ నాయకుడు కొమురం భీమ్ 123వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ...
అభయ పై అత్యాచారం చేసి చంపిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: ఐఎఫ్టియు దాసు
కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై హత్యాచారం నిందితుల కఠిన శిక్షను డిమాండ్ చేసిన ఐఎఫ్టియు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై ...
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు
వరంగల్ జిల్లా, అక్టోబర్ 22, 2024: పోలీసులు ప్రజల శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, రాజకీయ నాయకుల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంటే, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. వరంగల్ జిల్లా మామునూరు ...
యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి
ఉత్తరప్రదేశ్లో బులంద్షహర్లో ఘోర సిలిండర్ పేలుడు ఐదు మంది ఒకే కుటుంబానికి చెందినవారు మృతి 18-19 మందిని ఇంట్లో ఉంచినట్లు సమాచారం ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో జరిగిన సిలిండర్ పేలుడు ఘటనలో ఐదుగురు ...
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి దారుణ హత్య
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య రాజకీయ కక్షలతో సంబంధం ఉన్నట్లు సమాచారం జీవన్ రెడ్డి నిరసనలో పాల్గొనడం జగిత్యాల జిల్లా రూరల్ మండలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ...