విద్య
బట్టలు ఉతికేందుకు వెళ్ళిన రజకుడు నీట మునిగి మృతి.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 28 సారంగాపూర్:మండలంలోని జౌలీ గ్రామానికి చెందిన మర్రిపెద్ద లింగయ్య (31)అను రజకుడు కుల వృత్తిలో బాగంగా స్వర్ణ డ్యాం వద్ద ...
ఇండియాన్ ఓవర్సిస్ బ్యాంకును సందర్శించిన డిగ్రీ విద్యార్థులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బ్యాంకును సందర్శించడం బ్యాంకింగ్ ప్రక్రియలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు నిర్మల్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య విభాగం, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ విద్యార్థులు ...
ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ డిఏ-పిఆర్సీ-పెండింగ్ బిల్లులు విడుదలకు వినతి భైంసా మండల తహసీల్దార్ కార్యాలయంలో జరగిన కార్యక్రమం జిల్లా గౌరవ అధ్యక్షుడు మరియు నాయకులు పాల్గొన్నారు ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ డిఏ-పిఆర్సీ-పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల ...
ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి
నీటిలో ప్రమాదవశాత్తు పడి మర్రిపెద్ద లింగయ్య మృతి సారంగాపూర్ మండలం జౌళి గ్రామంలో విషాద ఘటన పిట్స్ రోగం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ...
బాల్కొండ ఖిల్లా పర్యాటక అభివృద్ధి – కొత్త చర్యలు చేపట్టిన అధికారులు
బాల్కొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళిక. 2025-26 వార్షిక ప్రణాళికలో పర్యాటక సదుపాయాల అభివృద్ధి పై చర్చ. మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కింద పనుల ప్రారంభం. నిజామాబాద్ ...
గుస్సాడి కనక రాజు మృతికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్ : అక్టోబర్ 28 కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి స్వగ్రామంలో ఇటీవల ప్రముఖ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజు మృతి పట్ల ...
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి బాసర ఎంఈఓ జి. మైసాజీ విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలని బాసర మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. బాసర మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ...
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి బాసర ఎంఈఓ జి. మైసాజీ ఎమ్4 ప్రతినిధి ముధోల్ విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలని బాసర మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. బాసర మండల ...
కుల గణనకు రెడీ..!! వచ్చే నెల 4 నుంచి ఇంటింటి సర్వే
నేడు హైదరాబాద్లో మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణ జిల్లా నుంచి సీపీవోతోపాటు ఐదుగురు ట్రెయినర్లకు పిలుపు 1400 మంది ఎమ్యూనేటర్ల నియామకానికి అవకాశం 150 కుటుంబాలకు ఒక ఎమ్యూనేటర్ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది ...
పదవి విరమణ పొందిన పోస్ట్ మెన్ గాజుల బుమన్నను బీజేపీ జిల్లా ప్రతినిధులు సన్మానించారు
40 ఏళ్ల సేవల అనంతరం గాజుల బుమన్న పదవీవిరమణ బీజేపీ ప్రతినిధుల ద్వారా శాలువాతో సన్మానం బుమన్న అంకితభావంతో ప్రజలకందించిన సేవలు ప్రశంసనీయం అర్ముర్ పోస్ట్ మెన్ గాజుల బుమన్న 40 ఏళ్ల ...