విద్య
ములుగు జిల్లా: అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన
ములుగు జిల్లా నారాయణపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం శాశ్వత భవనానికి శంకుస్థాపన మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్య పటిష్టం చేయడం లక్ష్యం పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రానికి ...
గ్రూప్ 2 పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి
గ్రూప్ 2 పరీక్షలు సమన్వయంతో నిర్వహించేందుకు చర్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో సమావేశం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలకు ...
ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ కు ఎంపికైన ఆర్జీయూకేటి విద్యార్థిని
ఆర్జీయూకేటి బాసర్ విద్యార్థిని కాటేపల్లి మీనాక్షి ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ పథకాలకు ఎంపిక ఎల్ఐసి-గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్-2023-24 లో 15,000 రూ. వేతనంతో ఎంపిక టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్షిప్ కు ఎంపిక, 12,000 ...
గ్రూప్ 2 పరీక్షలకు సమన్వయంతో పని చేయాలన్న అధికారుల ఆదేశం
గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ 15, 16న నిర్మల్ జిల్లాలో 8080 మంది అభ్యర్థులు 24 పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు నిబంధనల కట్టుదిట్టమైన అమలు పై దృష్టి నిర్మల్ జిల్లాలో గ్రూప్ ...
నిజాం నాటి బడి.. కనిపించని ఏలుబడి
ఫరూక్ నగర్ ప్రభుత్వ హైస్కూల్ చరిత్ర, ప్రస్తుత దుస్థితి. విద్యార్థుల పరిస్థితులు: గదుల లోపం, చెట్ల కింద చదువులు. కాంగ్రెస్ నేతల పరిశీలన: పాఠశాల అభివృద్ధికి హామీ. ఫరూక్ నగర్ ప్రభుత్వ హైస్కూల్, ...
మల్కపల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మండల్ బీజేపీ నాయకులు
మల్కపల్లి ఆశ్రమ పాఠశాల సందర్శించిన బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఆశ్రమ పాఠశాల సమస్యలు తెలుసుకున్నారు. వర్షాల కారణంగా రైతుల సమస్యలపై కూడా చర్చ. : ...
వచ్చే ఏడాది నుంచి పాఠ్య పుస్తకాల్లో జయ జయహే తెలంగాణ గీతం
“జయ జయహే తెలంగాణ” గీతం ఆమోదం తెలంగాణ తల్లి ఫోటోతో పాఠ్య పుస్తకాలు 2025 నుండి పాఠ్య పుస్తకాల్లో జయ జయహే తెలంగాణ గీతం 2026-27లో సిలబస్ మార్పు అవకాశం రాష్ట్ర విద్యా ...
ఉపాధ్యాయుల లెక్కలపై ప్రశ్నలు: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి
2024-25లో 1,899 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్స్ 53 పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి మాత్రమే నమోదు 4324 పాఠశాలల్లో 10 మందికి లోపు విద్యార్థులు ఉపాధ్యాయులను స్కూళ్ల అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు తెలంగాణలో 2024-25 ...
సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ కోసం నోటిఫికేషన్ విడుదల. పరీక్ష మొత్తం ఐదు సబ్జెక్టుల్లో నిర్వహణ. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 30, 2024. దరఖాస్తు ఫీజు జనరల్ కోసం ...
ప్రభుత్వ ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలని ఆదేశాలు. ప్రైవేట్ వ్యక్తులు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నట్టు ఫిర్యాదులు. హెచ్చరికలు: కఠిన చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిగ్గా విధులకు హాజరుకాకపోవడం, ...