విద్య
విద్యాసంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీసీపీ భాస్కర్ సూచన
మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో భద్రత పెంచే చర్యలు సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరి మంచిర్యాల డీసీపీ భాస్కర్ మహిళా విద్యాసంస్థల నిర్వాహకులతో సమావేశం మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ మహిళా ...
సమాజ సేవలో నవ లిమిటెడ్ – విద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి
నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో భూర్గంపాడు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పన తాసిల్దారు ఎండి. ముజాహిద్ అభినందనలు ఆరోగ్యం, విద్యా సేవలపై ప్రధాన దృష్టి వాష్ రూమ్స్, ప్రహరీ గోడల ...
లాలా జలపతిరాయ్ జయంతి శాంతినికేతన్ విద్యానిలయంలో ఘనంగా నిర్వహణ
లాలా జలపతిరాయ్ జయంతి సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుని గౌరవం 1914లో న్యాయవాద వృత్తిని విడిచిపెట్టిన సమరయోధుడు కుల, లింగ బెదలేని సమాజం నిర్మాణం లక్ష్యంగా భావన విద్యార్థులకు సమరయోధుల స్ఫూర్తి గురించి ...
కష్టాలను జయించండి, విద్యను గెలుచుకోండి!
“విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు” సెమినార్ కొత్తగూడెంలో అంగళకుర్తి విద్యాసాగర్ స్పీచ్ విద్యార్థులను ఆకట్టుకుంది చదువుతోనే బంగారు భవిష్యత్తు: సింగరేణి సీఎండీ బలరాం ఆత్మహత్యలు మానండి, లక్ష్యాలపై దృష్టి పెట్టండి విద్యార్థులకు జీవిత మార్గదర్శక ...
విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ పంపిణీ
కుంటాల మండలంలోని పాఠశాలల్లో ఎగ్జామ్స్ ప్యాడ్స్ పంపిణీ మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం భోస్లే మోహన్ రావ్ పటేల్ విద్యార్థులకు ఉత్తమ ఫలితాల కోసం క్రమశిక్షణ సూచన విద్యార్థులు ...
బోధన సమయంలో చరవాణిని ఉపయోగించవద్దు: విద్యాశాఖాధికారి డాక్టర్ ప్రభు దయాల్
విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాల అమలు తప్పనిసరి ఉపాధ్యాయులు తరగతి సమయంలో మొబైల్ ఉపయోగం తప్పించుకోవాలి విద్యాభివృద్ధి కోసం లైబ్రరీ పుస్తకాల వినియోగం భద్రాద్రి కొత్తగూడెం మండల విద్యాశాఖాధికారి ...
విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓపెన్ యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ – సీఎం రేవంత్
ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు. ప్రొఫెసర్ల ఏజ్ లిమిట్ను 60 నుంచి 65కు పెంచే యోచన. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటన. యూనివర్సిటీలను సమాజానికి నాయకత్వం ...
పాఠశాలకు మైక్ సెట్ అందజేత
కౌట ప్రభుత్వ పాఠశాలకు కరుణాకర్ రెడ్డి నుండి మైక్ సెట్ అందజేత పాఠశాల అభివృద్ధి కోసం రూ. 15 వేల సౌండ్ సిస్టమ్, రూ. 10 వేల నగదు విరాళం కార్యక్రమంలో బీజేపీ ...
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల కోసం కంప్యూటర్ ల్యాబ్ సేవలు ప్రారంభం
ఆర్జీయూకేటీ బాసర పియుసి విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం డిజిటల్ అక్షరాస్యతకు ప్రాధాన్యం: వైస్-చాన్సలర్ ప్రొ. గోవర్ధన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ఇంటర్నెట్, డిజిటల్ వనరులు అందుబాటులో బాసర త్రిబుల్ ఐటీలో ఆర్జీయూకేటీ పియుసి ...