విద్య
నిర్మల్ కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం
భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో బాలశక్తి అవగాహన గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, బాల్య వివాహాలపై అవగాహన లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జి. రాధిక ముఖ్య అతిథిగా హాజరు ...
విద్యార్థులు శాస్త్రపరమైన ఆసక్తిని పెంపొందించుకోవాలి – ఎంఈఓ భాస్కర్ రెడ్డి
విద్యార్థులు చిన్ననాటినుండే శాస్త్రపరమైన దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచన. నాగర్ కర్నూల్లో FPST ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్. విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించిన అధికారులు. నాగర్ కర్నూల్ ...
టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు.. షెడ్యూల్ ఇలా
టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు.. షెడ్యూల్ ఇలా మనోరంజని ప్రతినిది టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు.. షెడ్యూల్ ఇలా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు ...
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం కొత్త కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం కొత్త కార్యక్రమం మనోరంజని ప్రతినిది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం కొత్త కార్యక్రమం విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం తీసుకువచ్చింది. విద్యాశక్తి పేరుతో చదువులో ...
బాసర త్రిబుల్ ఐటీ లో విద్యార్థినీల కోసం ఆధునిక కంప్యూటర్ సెంటర్ ప్రారంభం
బాలికల కోసం ప్రత్యేక కంప్యూటర్ సెంటర్ ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ ఏ. గోవర్ధన్ అధునాతన కంప్యూటింగ్ సౌకర్యాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్, ప్రత్యేక సాఫ్ట్వేర్లతో డిజిటల్ సాధికారత పెంపు సాంకేతిక రంగాల్లో బాలికల విద్యను ...
పుస్తక పరిక్రమ ప్రారంభం
జెవిఎన్ఆర్ విద్యానికేతన్ ప్రాంగణంలో నేషనల్ బుక్ ట్రస్ట్ సంచార పుస్తక ప్రదర్శన ప్రారంభం ముఖ్య అతిథి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, విజయకుమార్, సంపత్ కుమార్, మణికుమారి పుస్తక పఠనం ద్వారా విద్యార్థులకు జ్ఞానం సంపాదన ...
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ
వాసవి క్లబ్ పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం 4000 రూపాయల విలువైన పుస్తకాలు అందజేత పూజకు మద్దతుగా ఆకుతోట మధుమోహన్ రాణి దంపతుల సహాయం ఈ రోజు, ఫిబ్రవరి 3, 2025 ...
ఇంటర్ విద్యలో నూతన సంస్కరణలు – ‘విద్యాశక్తి’ ద్వారా విద్యార్థులకు జేఈఈ శిక్షణ
🔹 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జేఈఈ మెయిన్స్ కోచింగ్ 🔹 గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని 29 కాలేజీల ఎంపిక 🔹 ఐఐటీ ప్రొఫెసర్లతో ఆన్లైన్ తరగతులు 🔹 ‘విద్యాశక్తి’ పేరుతో ప్రత్యేక శిక్షణా ...
వైభవంగా జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు
300 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, 20 మందికి అన్నప్రాసన ఘనంగా నిర్వహణ. వివిధ జిల్లాల నుండి వేలాది భక్తుల హాజరు, భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం. ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలతో అమ్మవారికి విశిష్ట ...
-విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి
-విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి -చదువుతోనే జీవితానికి సార్థకత ఏర్పడుతుంది -విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి -ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రామడుగు,ఫిబ్రవరి 2 : మనోరంజని కరీంనగర్ కోట ...