విద్య
విద్యార్థులకు పరీక్షల కోసం జామెట్రీ బాక్స్, పెన్నుల పంపిణీ
బోధన్ తట్టికోట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నుల పంపిణీ సీనియర్ రిపోర్టర్ పల్నాటి సత్యనారాయణ, చింటూ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం బోధన్ ప్రైవేట్ విద్యా వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ...
ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్
ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మనిరంజని ప్రతినిధి లోకేశ్వరం : ఫిబ్రవరి 07 విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని ...
బాసరలో శిశు మందిర్ పాఠశాల పునఃప్రారంభం
బాసరలో శిశు మందిర్ పాఠశాల పునఃప్రారంభం మనోరంజని ప్రతినిధి బాసర : ఫిబ్రవరి 07 గతంలో చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ కొలువైన బాసరలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నడుపబడి ...
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ సెమినార్
M4News (ప్రతినిధి) నాగర్ కర్నూల్, పిబ్రవరి 07 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో శుక్రవారం పొలిటికల్ సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ ...
తెలంగాణలో స్కూళ్లలో వాటర్ బెల్ కార్యక్రమానికి శ్రీకారం
ఒడిశా విద్యాశాఖ నిర్ణయంతో ప్రేరేపితమైన తెలంగాణ పాఠశాలలు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల పాఠశాలలో తొలిసారిగా వాటర్ బెల్ ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ ప్రతీ విద్యార్థి కనీసం ...
పెద్ద ముద్దునూరులో విద్యార్థులకు ఉచిత మెటీరియల్ అందజేత
పెద్ద ముద్దునూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక సాయం. నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెనేపల్లి రమణా రావు గారి సహాయంతో 15,000 రూపాయల విలువైన మెటీరియల్ ...
ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రచారం
కుబీర్ మండలంలోని పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన అధ్యాపకులు. కుబీర్, పల్సి, నిగ్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రచారం. ...
తెలంగాణ ఎడ్ సెట్ 2025 షెడ్యూల్ విడుదల
జూన్ 1న ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ మార్చి 10న అధికారిక నోటిఫికేషన్ విడుదల మార్చి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం B.Ed కాలేజీల్లో ప్రవేశాలకు రెండు సెషన్లలో పరీక్ష ...
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల – పాస్ శాతం తగ్గింది
టెట్ ఫలితాలు విడుదల – పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% ఉత్తీర్ణత గతేడాదితో పోలిస్తే ఈసారి పాస్ శాతం తగ్గుదల టెట్ పరీక్షలకు 2.75 లక్షల మంది దరఖాస్తు – ...
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి ముధోల్.: ఫిబ్రవరి 05 కుబీర్ : ఫిబ్రవరి 05 ఎస్ఎస్సిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు ...