విద్య
నిర్మల్ జిల్లా కలెక్టర్ – బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి
బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచన బాలశక్తి కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు ఆర్థిక అక్షరాస్యత, ఆరోగ్యంపై అవగాహన ధర్మసేవ ధీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యానం, యోగ, మార్షల్ ...
ప్రైవేట్ స్కూల్ ఆగడాలను అరికట్టాలి – విద్యార్థులకు న్యాయం చేయాలి
25% ఉచిత విద్య అమలు చేయాలని డిమాండ్ ఫీజు సమస్యతో విద్యార్థులకు హాల్ టికెట్ నిరాకరించకూడదని హెచ్చరిక ప్రైవేట్ పాఠశాలల మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ నాగర్కర్నూల్ ...
వరుసగా రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సెలవు తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో సెలవు ఏపీలో శ్రీకాకుళం నుంచి ...
టీజీ ఎప్సెట్-2025 నోటిఫికేషన్ విడుదల
నేడు టీజీ ఎప్సెట్-2025 నోటిఫికేషన్ విడుదల స్థానికేతర కేటగిరీ ప్రవేశాలపై ఇంకా స్పష్టత లేదు బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలపై విద్యార్థుల్లో అనిశ్చితి టీజీ ఎప్సెట్-2025 నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. కానీ, స్థానికేతర ...
అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్
అంగన్వాడీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ స్పష్టం. హైదరాబాద్ నుండి సంక్షేమ శాఖ జేడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ. అంగన్వాడీల తనిఖీ & అభివృద్ధి పనుల అమలుపై ...
గురుకుల పాఠశాల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎడ్యుకేషన్ కమిషనర్
నిర్మల్ జిల్లా దిలావార్పూర్ మండలంలో గురుకుల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి 17 ఎకరాల 09 గుంటల భూమి పరిశీలన. ...
విద్యా భారతి పాఠశాల విద్యార్థుల వినూత్న ఆలోచన
పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు చేసిన విద్యార్థులు వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని పక్షులకు సహాయం విద్యార్థుల స్వయంకృషితో గుళ్ళు తయారీ పాఠశాల ప్రిన్సిపల్, గ్రామస్థుల అభినందన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి ...
మార్చిలో మెగా DSC నోటిఫికేషన్
✅ 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ✅ మార్చిలో మెగా DSC నోటిఫికేషన్ విడుదల ✅ జూన్ నాటికి కొత్త టీచర్లు విధుల్లోకి ✅ జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం ...
పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం – భోస్లే మోహన్ రావ్ పటేల్
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేసిన ప్రజా ట్రస్ట్ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలన్న మోహన్ రావ్ పటేల్ కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరవచ్చని సందేశం గ్రామస్థుల సమక్షంలో ...
పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు
పాల్గొన్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితారాణ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్, ఫిబ్రవరి 11 పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష ప్రసారం ...