భక్తి
నిజామాబాద్లో దుర్గామాత నవరాత్రి మండపాలపై పోలీస్ కమిషనర్ తనిఖీలు
నిజామాబాద్లో దుర్గామాత నవరాత్రి మండపాలపై పోలీస్ కమిషనర్ తనిఖీలు నిజామాబాద్, M4News శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుర్గామాత ...
దుర్గమ్మకు కన్నులపండువగా పూజలు
దుర్గమ్మకు కన్నులపండువగా పూజలు మనోరంజని ప్రతినిధి, భైంసా సెప్టెంబర్ 26 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల భక్తి నిండిన పూజలతో దుర్గమ్మ కన్నులపండువగా అలరించింది. భైంసా మండలంలోని మాంజ్రి గ్రామంలో శుక్రవారం ...
స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు
స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు దర్శనానికి పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు వ్యాపార- వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ బాసర మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26 దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ...
శ్రీ గుట్ట వెంకటేశ్వర దుర్గామాత దర్శించిన సీఐ, ఎస్ఐ – భక్తుల చేత సన్మానం
శ్రీ గుట్ట వెంకటేశ్వర దుర్గామాత దర్శించిన సీఐ, ఎస్ఐ – భక్తుల చేత సన్మానం మనోరంజని ప్రతినిధి, నిర్మల్ – సెప్టెంబర్ 26 నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఏఎస్ఐ గోజ్జ ...
శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధికి భక్తుల పాదయాత్ర
శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధికి భక్తుల పాదయాత్ర తానూర్లో భక్తులకు ఘన స్వాగతం-ఫలాల పంపిణీ తానూర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26 నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తానూర్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో ...
గ్రామదేవత సన్నిధిలో సామూహిక కుంకుమార్చన
గ్రామదేవత సన్నిధిలో సామూహిక కుంకుమార్చన ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26 మండల కేంద్రమైన ముధోల్ లోని గ్రామ దేవత అయిన ముక్తా దేవి అమ్మవారూ, ధనగర్ గల్లీలోని పోచమ్మ అమ్మవారి సన్నిధిలో ...
దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మనోరంజని ప్రతినిధి, భైంసా – సెప్టెంబర్ 27 భైంసా మండలంలోని దేగాం గ్రామంలో శరన్నవరాత్రి వేడుకల భాగంగా శుక్రవారం నిర్వహించిన దుర్గామాత పూజలో మాజీ ...
దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 25 : దుర్గామాత దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని ...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం తిరుమల, మనోరంజని ప్రతినిధి తిరుమలలో శ్రీవారిని ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద టీటీడీ ...
భైంసా గణేష్ నగర్లో నవరాత్రి సంబరాలు
మనోరంజని ప్రతినిధి, భైంసా భైంసా పట్టణంలోని గణేష్ నగర్లో శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ...