భక్తి

నిజామాబాద్‌లో దుర్గామాత నవరాత్రి మండపాలపై పోలీస్ కమిషనర్ తనిఖీలు

నిజామాబాద్‌లో దుర్గామాత నవరాత్రి మండపాలపై పోలీస్ కమిషనర్ తనిఖీలు

నిజామాబాద్‌లో దుర్గామాత నవరాత్రి మండపాలపై పోలీస్ కమిషనర్ తనిఖీలు నిజామాబాద్, M4News శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుర్గామాత ...

దుర్గమ్మకు కన్నులపండువగా పూజలు

దుర్గమ్మకు కన్నులపండువగా పూజలు మనోరంజని ప్రతినిధి, భైంసా సెప్టెంబర్ 26 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల భక్తి నిండిన పూజలతో దుర్గమ్మ కన్నులపండువగా అలరించింది. భైంసా మండలంలోని మాంజ్రి గ్రామంలో శుక్రవారం ...

స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు దర్శనానికి పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు వ్యాపార- వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ బాసర మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26 దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హారతి విశేష పూజల అనంతరం అమ్మవారికి నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర- కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా వస్తున్నారు. అమ్మవారి క్షేత్రంలో ప్రవహించే పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారి దర్శనానికి పాదయాత్రగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా పాదయాత్రగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ పట్టణానికి చెందిన వ్యాపార- వర్తక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు వ్యాపారస్తులు మన్మథ్ స్వామి అప్ప, మహేందర్ పాండే, లక్ష్మీ కాంత్ పంపట్వార్ పంపింణి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు

స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు దర్శనానికి పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు వ్యాపార- వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ బాసర మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26 దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ...

శ్రీ గుట్ట వెంకటేశ్వర దుర్గామాత దర్శించిన సీఐ, ఎస్ఐ – భక్తుల చేత సన్మానం

శ్రీ గుట్ట వెంకటేశ్వర దుర్గామాత దర్శించిన సీఐ, ఎస్ఐ – భక్తుల చేత సన్మానం

శ్రీ గుట్ట వెంకటేశ్వర దుర్గామాత దర్శించిన సీఐ, ఎస్ఐ – భక్తుల చేత సన్మానం మనోరంజని ప్రతినిధి, నిర్మల్ – సెప్టెంబర్ 26 నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఏఎస్‌ఐ గోజ్జ ...

శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధికి భక్తుల పాదయాత్ర

శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధికి భక్తుల పాదయాత్ర

శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధికి భక్తుల పాదయాత్ర తానూర్‌లో భక్తులకు ఘన స్వాగతం-ఫలాల పంపిణీ తానూర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26 నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తానూర్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో ...

గ్రామదేవత సన్నిధిలో సామూహిక కుంకుమార్చన

గ్రామదేవత సన్నిధిలో సామూహిక కుంకుమార్చన ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26 మండల కేంద్రమైన ముధోల్ లోని గ్రామ దేవత అయిన ముక్తా దేవి అమ్మవారూ, ధనగర్ గల్లీలోని పోచమ్మ అమ్మవారి సన్నిధిలో ...

దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మనోరంజని ప్రతినిధి, భైంసా – సెప్టెంబర్ 27 భైంసా మండలంలోని దేగాం గ్రామంలో శరన్నవరాత్రి వేడుకల భాగంగా శుక్రవారం నిర్వహించిన దుర్గామాత పూజలో మాజీ ...

దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 25 : దుర్గామాత దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని ...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం తిరుమల, మనోరంజని ప్రతినిధి తిరుమలలో శ్రీవారిని ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద టీటీడీ ...

భైంసా గణేష్ నగర్‌లో నవరాత్రి సంబరాలు

భైంసా గణేష్ నగర్‌లో నవరాత్రి సంబరాలు

మనోరంజని ప్రతినిధి, భైంసా   భైంసా పట్టణంలోని గణేష్ నగర్‌లో శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ...