భక్తి
బాసర అమ్మవారి ఆలయానికి “వసంత” శోభ
బాసర అమ్మవారి ఆలయానికి “వసంత” శోభ నేడు అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ పట్టు వస్త్రాలు భక్తులతో కిటికీలాడిన ఆలయక్షేత్రం పలువురు ప్రముఖుల దర్శనం అర్ధరాత్రి నుండి భక్తులకు టికెట్లు అందజేత మనిరంజని ...
మహాలక్ష్మి అమ్మవారికి బంగారు ముక్కుపుడక – బోనాలు
మనోరంజని ప్రతినిధి ముధోల్: ఫిబ్రవరి 02 నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో చలి ఉడుకు బోనాల పురస్కరించుకొని గ్రామదేవతలకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మ, మహాలక్ష్మి దేవతలకు దీపదూప ...
కన్యక పరమేశ్వరి ఆలయంలో వసంత పంచమి
మనోరంజని ప్రతినిధి ముధోల్: ఫిబ్రవరి 02 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో వసంత పంచమి పురస్కరించుకొని ఆర్య వైశ్యు సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ...
నాగోబా ఆలయానికి రూ. 40,000 విలువైన దీపాలు అందజేసిన డాక్టర్ శశికాంత్
మనోరంజని ప్రతినిధి ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 1 ఆదివాసుల ఆరాధ్య దైవమైన నాగోబా ఆలయానికి నిర్మల్కు చెందిన ప్రముఖ వైద్యుడు, స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నాలం శశికాంత్ రూ. 40,000 విలువైన ...
మహాకుంభమేళా: వసంత పంచమి సందర్భంగా భక్తుల రద్దీ
మనోరంజని ప్రతినిధి ప్రయాగ్రాజ్, ఫిబ్రవరి 02 మహాకుంభమేళా నేపథ్యంలో వసంత పంచమి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 1వ తేదీతో ...
కనుల పండుగగా శ్రీ పాలెం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
వేదమంత్రోచరణల మధ్య స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహణ. 200 మంది పైగా భక్తదంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొనగా, భక్తుల సందడి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ప్రత్యేక ప్రసాదాల పంపిణీ. పాలెం వెంకన్న జాతరలో భాగంగా ...
అయోధ్య రామ మందిర ట్రస్ట్ సెక్రటరీని కలిసిన కోవూరి సత్యనారాయణ గౌడ్
అయోధ్య రామ మందిర ట్రస్ట్ సెక్రటరీ చంపత్రాయ్ను మర్యాదపూర్వకంగా కలిసిన కోవూరి సత్యనారాయణ గౌడ్. రామ మందిర అభివృద్ధి పథాన్ని అభినందించిన సంగారెడ్డి జిల్లా బీసీవై పార్టీ ఇన్చార్జ్. బీసీ సంఘం నేతలు, ...
ఘనంగా ఇంటింటా శివస్వాముల అభిషేక ప్రత్యేక పూజలు
మండల అర్థ మండల దీక్ష స్వీకరించిన శివ స్వాముల ఇంట్లో ప్రత్యేక శివ పూజలు. మాఘ పంచమి సందర్భంగా ఈశ్వర్ కాలనీలో ఘనంగా అభిషేకం, శివనామస్మరణ. శివ స్వాములచే పంచామృత అభిషేకం, భక్తి ...
అడేళ్లి అమ్మవారి ఆలయంలో భక్తుల కిటకిట బోనాలు, నైవేద్యం సమర్పించిన భక్తులు ప్రతి పల్లె లో ఘనంగా బోనాలు పండుగ
అడేళ్లి అమ్మవారి ఆలయంలో భక్తుల కిటకిట బోనాలు, నైవేద్యం సమర్పించిన భక్తులు ప్రతి పల్లె లో ఘనంగా బోనాలు పండుగ మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ : ఫిబ్రవరి 02 పల్లె, పట్టణం బోనం ...
చల్లంగ చూడు.. పోచమ్మ తల్లి! భైంసాలో శ్రీ మహాలక్ష్మి పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి
వేకువజామునుంచి అమ్మవారికి బోనాల సమర్పణ క్యూ లైన్లలో భక్తుల బారులు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు భక్తులతో కిక్కిరిసిన భైంసా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఉన్న పురాతన ...