భక్తి
సమతా కుంభ్ లో ప్రతిభ కనబరిచిన చిన్నారి ఐరారెడ్డి.
సమతా కుంభ్ లో ప్రతిభ కనబరిచిన చిన్నారి ఐరారెడ్డి. నిర్మల్ జిల్లా – సారంగాపూర్ : శ్రీరామానుజాచార్య- తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముచింతల్ లో గల సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఆదివారం ...
ప్రభు స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
ప్రభు స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని వైకుంఠపూర్ గ్రామంలో గల పురాతన ప్రభు స్వామి శివాలయం పునర్నిర్మాణ మందిరంలో విగ్రహాలు మల్లికార్జున స్వామి,లక్ష్మీనరసింహ స్వామి,సంతాన ...
*రంగ రంగ వైభవంగా మన్యంకొండ జాతర*
*రంగ రంగ వైభవంగా మన్యంకొండ జాతర* మనోరంజని ప్రతినిధి* మహబూబ్ నగర్ జిల్లా: ఫిబ్రవరి 13 మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్త జనసాంద్రమైంది, భక్తుల గోవిందా నామస్మరణంతో ఆలయ ...
వైభవంగా రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
– మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులచే వ్రతాలు నిర్వహణ – 325 మంది భక్తులకు అన్నప్రసాద పంపిణీ నాగర్ కర్నూల్ జిల్లా శ్రీ సీతారామ స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సామూహిక ...
శ్రీవారి సేవలో ప్రశాంత్ కిశోర్
📍 తిరుమల, అక్టోబర్ 30: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన తన సతీమణితో కలిసి శ్రీవారి సేవలో ...
పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్ర యాత్ర – కేరళలో శుభారంభం
✅ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభం ✅ కేరళ, తమిళనాడు లోని పుణ్యక్షేత్రాల సందర్శన ✅ కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ✅ శ్రీ అగస్త్య ...
చిరంజీవి సహాన్ యువనశ్వ ఇండియన్ రికార్డు – గర్వకారణం
ఆదిత్య హృదయ స్తోత్రం కంఠతా పఠించిన 6ఏళ్ల బాలుడు మొత్తం 31 శ్లోకాలు 3 నిమిషాలు 24 సెకండ్లలో పఠనం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన నిస్సందేహ ప్రతిభ ...
అమ్మవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ నల్లూరి ఇంద్రసేనారెడ్డి
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం తీర్థ ప్రసాదాలు అందజేసిన ...
కేశవ స్మృతి మందిరం పనులను పరిశీలించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిజామాబాద్, రెంజల్: ఫిబ్రవరి 11 త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి మంగళవారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం ...
వారాహి అమ్మవారి ఆలయ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహణ
లలితాంబ అమ్మవారి సైన్యాధిపతి అయిన వారాహి అమ్మవారి ఆలయ శంకుస్థాపన. నగర ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త ప్రత్యేకంగా హాజరు. హైందవ సంస్కృతిని పరిరక్షించే పనిలో మంచాల జ్ఞానేందర్ కృషిని ప్రశంసించిన ఎమ్మెల్యే. భక్తుల ...