నేరం

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు చేసిన వ్యక్తిపై కేసు

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు చేసిన వ్యక్తిపై కేసు

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు చేసిన వ్యక్తిపై కేసు ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు చేశాడని టూటౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ...

కూతురు చాటింగ్ చూసి కాల్చి చంపిన తండ్రి

కూతురు చాటింగ్ చూసి కాల్చి చంపిన తండ్రి

కూతురు చాటింగ్ చూసి కాల్చి చంపిన తండ్రి షామ్లీ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఘోర హత్య కలకలం రేపింది. 17 ఏళ్ల కుమార్తె ముస్కాన్ ఫోన్‌లో చాటింగ్ చేస్తున్నదని గమనించిన తండ్రి, ...

ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా గ్రీవెన్స్ డే

ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా గ్రీవెన్స్ డే

ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా గ్రీవెన్స్ డే ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ నిర్మల్ మనోరంజని ప్రతినిధి ...

ఆళ్లగడ్డలో AE లంచం కేసులో ACB వల

ఆళ్లగడ్డలో AE లంచం కేసులో ACB వల

ఆళ్లగడ్డలో AE లంచం కేసులో ACB వల ఆళ్లగడ్డ రహదారులు, భవనాలు శాఖ డివిజన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరి సోమవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు ...

మోసం చేసిన వారి ఇంటి ముందు బాధితుల ఆందోళన

మోసం చేసిన వారి ఇంటి ముందు బాధితుల ఆందోళన

బెల్లంపల్లి: మోసం చేసిన వారి ఇంటి ముందు బాధితుల ఆందోళన మంథని మండలానికి చెందిన వడ్డెర కులస్తులు ఆదివారం రాత్రి బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో వారిని మోసం చేసిన వ్యక్తుల ...

గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

కాసిపేట: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి కాసిపేట మండలం దేవపూర్ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న చంద్రకళ (53) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్‌లోని ...

యువకుడి ప్రాణం తీసిన టెంకాయ

యువకుడి ప్రాణం తీసిన టెంకాయ

యువకుడి ప్రాణం తీసిన టెంకాయ మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. సంజయ్ భోయిర్ అనే యువకుడు టెంకాయ తగిలి మరణించాడు. సంజయ్ నాట్గావ్ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ...

అడవి పందులను హతమార్చిన వ్యక్తుల అరెస్టు

అడవి పందులను హతమార్చిన వ్యక్తుల అరెస్టు

బెల్లంపల్లి: అడవి పందులను హతమార్చిన వ్యక్తుల అరెస్టు బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో పత్తి చేనులో విద్యుత్ వైర్లు అమర్చి రెండు అడవి పందులను హతమార్చిన కేసులో నలుగురు నిందితులను ఆదివారం అదుపులోకి ...

హాజీపూర్‌‌లో నకిలీ నోట్ల కలకలం..*

*హాజీపూర్‌‌లో నకిలీ నోట్ల కలకలం..* *ఆ బ్యాంకు పేరుతో నోట్లు..* మనోరంజని ప్రతినిధి మంచిర్యాల: సెప్టెంబర్ 28 హాజీపూర్‌ మండలం గుడిపేటలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుడిపేటలో ...

తొక్కిసలాట ఘటన.. కొడుకుకి చివరి ముద్దు

తొక్కిసలాట ఘటన.. కొడుకుకి చివరి ముద్దు

తొక్కిసలాట ఘటన.. కొడుకుకి చివరి ముద్దు తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందగా.. ఎన్నో కుటుంబాలకు తీవ్ర ...