నేరం
కుంభమేళాలో తొక్కిసలాట – 15 మంది భక్తుల మృతి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రమాదం మౌని అమావాస్య సందర్భంగా సంగమం వద్ద భారీగా తరలివచ్చిన భక్తులు బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట – 15 మంది మృతి, మరింతమంది గాయాలు ప్రధాని మోదీ, సీఎం ...
రేషన్ బియ్యం కేసు – లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ, కానిస్టేబుల్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడి రూ.1 లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ కేసులో లంచం వ్యవహారం ...
శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ లడ్డు, పులిహోర టెండర్లపై వివాదం
బాసర అమ్మవారి ఆలయంలో లడ్డు, పులిహోర టెండర్లు వివాదాస్పదం లడ్డు స్టోర్ కార్మికులు 30 ఏళ్ల సేవల తర్వాత అన్యాయం గూర్చినట్లు ఆవేదన గ్రామస్తులు టెండర్లలో అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు బాసర ...
మహావీర్ తండాలో 13 టేకు దుంగలు స్వాధీనం
నిర్మల్ జిల్లా మహావీర్ తండాలో అక్రమ టేకు దుంగల దొరికిపోవడం ఎఫ్ఆర్ఓ రామకృష్ణారావు ఆధ్వర్యంలో దాడులు 13 టేకు దుంగల విలువ రూ. 9,000 అని అంచనా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ...
నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!
నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా! మనోరంజని ప్రతినిధి ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ...
డేరా బాబా రహీమ్ కు బెయిల్!*
*డేరా బాబా రహీమ్ కు బెయిల్!* *కలం నిఘా: న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్:జనవరి 28 అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్, ...
లడ్డు వేడుకలో విషాదం
ఉత్తరప్రదేశ్ బాగ్పత్లో లడ్డూ వేడుకలో వేదిక కుప్పకూలి ఏడుగురు మృతి చెక్కతో నిర్మించిన వేదిక పైకి అధిక బరువు వల్ల ప్రమాదం 50 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సీఎం ...
హత్య చేసిన నిందితుడిని పట్టించిన కండోమ్ పాకెట్!
మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య డబ్బు విషయంలో గొడవ, నిందితుడు కండోమ్ తో పట్టుబడిన కేసు ఇమామ్ అనే నిందితుడు మహిళను హత్య చేసి మృతదేహాన్ని నిప్పంటించాడు పోలీసుల నిఘా, సీసీటీవీ ఆధారంగా ...
తిరుపతి: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
మంగళం సమీపంలో ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం కర్నూలు జిల్లా డోను గ్రామానికి చెందిన శివప్రసాద్ హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని సూసైడ్ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తిరుపతి రూరల్ మండలం ...
గచ్చిబౌలిలో గంజాయి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
పట్టుబడిన గంజాయి: 1 కేజీ పొడి గంజాయి, 175 గ్రాముల OG కుష్ స్వాధీనం. నిందితుడి వివరాలు: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శివరామ్ (28), సాఫ్ట్వేర్ ఇంజనీర్. గంజాయి సరఫరా: బెంగళూరులో కొనుగోలు ...