నేరం
యూపీలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
యూపీలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య యూపీ బారాబంకి జిల్లాలో దారుణం జరిగింది. సుబేహా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న 28 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ విమలేష్ పాల్ హత్యకు గురయ్యారు. నాలుగు ...
కొండెంగకు సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు
కొండెంగకు సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 30 మండల కేంద్రమైన ముధోల్లోని కాల్వగల్లి బైపాస్ రోడ్డు హనుమాన్ మందిరం ముందర కొండేంగకు సాంప్రదాయబద్ధంగా గల్లీ వాసులు అంత్యక్రియలు నిర్వహించారు. ...
శంషాబాద్లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత
శంషాబాద్లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత తెలంగాణ : హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని బుధవారం అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద ...
పెళ్లికి ముందే ప్రేమాయణం.. షాక్ ఇచ్చిన ప్రియుడు
పెళ్లికి ముందే ప్రేమాయణం.. షాక్ ఇచ్చిన ప్రియుడు తెలంగాణ : ప్రియుడు మోసం చేయడంతో ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరుకి చెందిన యువతి అక్షిత, సురేష్ ...
జగిత్యాలలో విచిత్ర ఘటన ….
జగిత్యాలలో విచిత్ర ఘటన …. మంచి భార్యా పిల్లలను వదిలేసి ఓ ట్రాన్స్ జెండర్తో సహజీవనం చేస్తున్న యువకుడు జగిత్యాల జిల్లాలో ఒక అశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ...
పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి నెల్లూరు జిల్లా కొండముడుసుపాలెంకు చెందిన శాలిని (34), వెంకటేశ్వర్లు దంపతులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఏడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా ...
హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి
హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి తెలంగాణ : మంచిర్యాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల మిమ్స్ జూనియర్ కాలేజీలోని హాస్టల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఇంటర్ ...
నిషేధిత గుడుంబా పట్టివేత.
నిషేధిత గుడుంబా పట్టివేత. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. భీమారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 10 లీటర్ల గుడుంబాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఉదయం 7:00 గంటల ప్రాంతం ...
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం?
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం? హైదరాబాద్:జులై 29 జార్ఖండ్లోని డియోఘర్, జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా మరికొందరు ...
నిజామాబాద్లో యువకుల హల్చల్: తల్వార్తో రోడ్డుపై బర్త్డే వేడుకలు
నిజామాబాద్లో యువకుల హల్చల్: తల్వార్తో రోడ్డుపై బర్త్డే వేడుకలు మధ్యరాత్రి మద్యం మత్తులో యువకుల ఆగడాలు – పోలీసులు హెచ్చరిక నిజామాబాద్, జూలై 29 (M4News): నిజామాబాద్లో యువకులు మధ్యరాత్రి సృష్టించిన హల్చల్ ...