నేరం
మహా కుంభ మేళాలో భద్రతా లోపం! 1500 మంది భక్తుల ఆచూకీ గల్లంతు
మహా కుంభ మేళాలో వరుస ఘటనలు భక్తుల్లో భయాందోళన. తొక్కిసలాట, అగ్నిప్రమాదాలతో భక్తుల ప్రాణాలకు ముప్పు. డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ ప్రకారం 1,500 మంది కనిపించకుండా పోయారు. భద్రతా లోపమే ...
విశాఖలో దారుణం: ఆన్లైన్ గేమ్స్ కారణంగా తల్లి హత్య చేసిన కొడుకు
విశాఖపట్నం లో తల్లి హత్య ఆన్లైన్ గేమ్స్ వల్ల కొడుకు దారుణంగా తల్లి మోకుము మల్కాపురం లో హత్య, కొడుకు పరారీలో పోలీసుల విచారణ కొనసాగింపు విశాఖపట్నం మల్కాపురం కోస్ట్ గార్డ్ ...
కుంభమేళాలో నలుగురు మిస్సింగ్
జగిత్యాల కుంభమేళాలో నలుగురు మిస్సింగ్ ఇటీవల కుంభమేళాకు వెళ్లిన పలువురు తప్పిపోయిన నలుగురు మహిళలు 55 సంవత్సరాల పై వారే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆందోళనలో కుటుంబ సభ్యులు తప్పిపోయిన వారిలో ...
ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా – ఒకరు మృతి, 20 మందికి గాయాలు
బోనకల్లు సమీపంలో ట్రాక్టర్ బోల్తా యార్లగడ్డ వరమ్మ (60) మృతి మరో 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలో ...
ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్, ఫాస్టాగ్!
కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి థర్డ్ పార్టీ బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండదు ఫాస్టాగ్ పొందటానికి కూడా బీమా డాక్యుమెంట్లు తప్పనిసరి బీమా లేకుండా వాహనం నడిపితే భారీ ...
తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత!
తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:జనవరి 31 తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (54) కొంతకాలంగా అనారోగ్యంతో ...
తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్!
🔹 తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య 🔹 ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ 🔹 తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డ ఎస్సై 🔹 పోలీసులు ఘటనపై ...
రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి అరెస్ట్
రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి అరెస్ట్ దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నం శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు విల్లాల పేరుతో భారీ మోసానికి తెరతీసిన నిందితురాలు రూ. ...
యూరప్లో ఉద్యోగాల పేరిట రూ.5 కోట్లు కాజేశారు!
🔹 యూరప్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 100 మందిని మోసం చేసిన ముఠా 🔹 ప్రధాన నిందితులు కొట్టు సాయి రవితేజ, కొట్టు మనోజ్ 🔹 హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలో బ్రాంచ్లు ఏర్పాటు చేసి ...
సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు మైనర్ బాలుల మిస్సింగ్ మిస్టరీ వీడిన దాచేపల్లి పోలీసులు
🔹 పల్నాడు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలుర మిస్సింగ్ కేసు 🔹 సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ఛేదించిన పోలీసులు 🔹 సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐల కృషితో పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింపు పల్నాడు ...