నేరం

పశువుల అక్రమ రవాణా అంతరాష్ట్ర ముఠా పట్టివేత

పశువుల అక్రమ రవాణా అంతరాష్ట్ర ముఠా పట్టివేత మత్తు ఇంజెక్షన్లతో గోవులను కబళించిన గ్యాంగ్‌ చెక్ పెట్టిన నిర్మల్ జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు ...

నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లికొడుకైన కానిస్టేబుల్ సస్పెండ్

నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లికొడుకైన కానిస్టేబుల్ సస్పెండ్

నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లికొడుకైన కానిస్టేబుల్ సస్పెండ్ పెళ్లి చేసుకున్న వారిలో ఒక మైనర్ బాలిక సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన నిత్య పెళ్లికొడుకు కానిస్టేబుల్ కృష్ణంరాజును సస్పెండ్ చేసిన అధికారులు ...

భారత్ లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్?

భారత్ లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్?

భారత్ లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్?   హైదరాబాద్:ఆగస్టు 13 భారత్ లో పాకిస్థాన్ గూఢ‌చారి గా ప‌నిచేస్తున్న 32 ఏళ్ల మ‌హేంద్ర ప్ర‌సాద్ అనే వ్య‌క్తిని రాజ‌స్థాన్‌లో అరెస్టు చేశారు. జైసల్మేర్‌లోని ...

దుప్పిని వేటాడిన కేసులో ఇద్దరు అరెస్ట్

దుప్పిని వేటాడిన కేసులో ఇద్దరు అరెస్ట్

దుప్పిని వేటాడిన కేసులో ఇద్దరు అరెస్ట్ ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 12 ముధోల్ మండలంలోని విట్టోలి తండాలో సోమవారం రాత్రి దుప్పిని వేటాడి మాంసం కోసి పాళ్లు వేస్తుండగా ఫారెస్ట్ అధికారులు ...

శ్రీ జఠశంకర్ ఆలయంలో చోరీ

శ్రీ జఠశంకర్ ఆలయంలో చోరీ

శ్రీ జఠశంకర్ ఆలయంలో చోరీ ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 12 నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో మిట్ట మధ్యాహ్నం జఠాశంకర ఆలయంలో గుర్తుతెలియని దొంగ హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన ...

వికారాబాద్ కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన మహిళా ఉద్యోగి*

*వికారాబాద్ కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన మహిళా ఉద్యోగి* తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఏసీబీ. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారుల భరతం పడుతోంది. ...

*దూసుకొచ్చి… దోచుకెళ్లారు*

*దూసుకొచ్చి… దోచుకెళ్లారు* *హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు..* *అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు* *ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ..* హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. వరుసగా రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. కూకట్ ...

లాయర్ దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ!

లాయర్ దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ! బీఆర్ఎస్ హయాంలో సంచలనం సృష్టించిన లాయర్ గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 021 ఫిబ్రవరి ...

జింకమాంసం పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

జింకమాంసం పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 11 ముధోల్ మండలంలోని విట్టోలి తాండ శివారులో జింక మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విట్టోలి తండా శివారులో జింకమాంసం ...

వీధుల్లో కుక్కలు వద్దు.. వెంటనే తరలించండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

వీధుల్లో కుక్కలు వద్దు.. వెంటనే తరలించండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వీధి కుక్కల తరలింపునకు సుప్రీం ఆదేశం అడ్డుకునే వారిపై కఠిన చర్యలని హెచ్చరిక నివాస ప్రాంతాలను కుక్కలు లేకుండా చేయాలని ...