నేరం
నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
🔹 విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై చర్యలు 🔹 జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ 🔹 విచారణ కొనసాగుతోందని, కారకులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరిక ...
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు స్కెచ్
శ్రీకాకుళం జిల్లా అమదాలవలస మండలంలో ఘటన – పోలీసుల విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్యకు కుట్ర భార్య ఈశ్వరమ్మ, ప్రియుడు బాలమురళీకృష్ణ, మరో 8 ...
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి 14 మంది కి తీవ్రగాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి 14 మంది కి తీవ్రగాయాలు మనోరంజని ప్రతినిధి చిత్తూరు జిల్లా ఫిబ్రవరి 03 చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ...
నల్గొండలో సీఐని బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ విలేకర్ల ముఠా
నల్గొండలో నకిలీ విలేకర్ల ముఠా సీఐని బ్లాక్ మెయిల్ అక్రమాలు బయటపెడతామని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ సీఐ రూ.1.10 లక్షలు ఇచ్చినప్పటికీ, ముఠా డిమాండ్ తగ్గలేదు సీఐ ఫిర్యాదు చేసిన తర్వాత ...
కాలేజీ టాయిలెట్లో ప్రసవం.. విద్యార్థినికి షాకింగ్ నిర్ణయం
తమిళనాడులోని తంజావూరు జిల్లా లో కాలేజీ టాయిలెట్లో విద్యార్థిని ప్రసవం యూట్యూబ్ ద్వారా చూసి శిశువు బొడ్డు కోసి చెత్త కుప్పలో పడేసింది రక్తస్రావం అవుతూ ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించి శిశువు ...
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రైటర్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు గుండెపోటుతో మృతి తెల్లవారుజామున వీధి గస్తీ నిర్వహణలో ఉన్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు ఆయన స్వస్థలం దంతలపల్లి మండలం ...
రాజస్థాన్లోని బికనీర్లో భూకంపం: ప్రజల్లో భయాందోళనలు!
రాజస్థాన్లోని బికనీర్లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నేషనల్ ...
న్యాక్ ర్యాంకింగ్ కేసులో 10 మందికి రిమాండ్.. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలింపు..
న్యాక్ ర్యాంకింగ్ కేసులో 10 మందికి రిమాండ్.. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలింపు.. న్యాక్ ర్యాంకింగ్ కేసులో 10 మందికి రిమాండ్ విధించింది కోర్టు. 10 మంది నిందితులకు 15 రోజుల ...
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సారంగాపూర్ మండలానికి చెందిన బురారీ ముకేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి ఆళ్లగడ్డ సమీపంలో లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు తిరువన్నలై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ...
నిర్మల్లో నకిలీ 500 రూపాయల నోట్లు చలామణి – ఇద్దరు అరెస్ట్
నకిలీ 500 రూపాయల నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడి అరెస్ట్. వారి వద్ద నుంచి 83 నకిలీ నోట్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం. మహారాష్ట్రలోని పర్బాని నుంచి నకిలీ ...