నేరం

ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. శుక్రవారం ద్వారక సెక్టార్-7లోని ...

మొరం అక్రమ తవ్వకాలు...?

మొరం అక్రమ తవ్వకాలు…?

మొరం అక్రమ తవ్వకాలు…? జేసీబీ-మూడు ట్రాక్టర్లు స్వాధీనం తానూరు మనోరంజని ప్రతినిధి ఆగస్టు 21 తానూర్ మండలం బోరిగాం బాలాజీ గుట్ట సమీపంలో గల ఎల్వి శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ...

విద్యార్థి ప్రాణం తీసిన పబ్జి ఆట

విద్యార్థి ప్రాణం తీసిన పబ్జి ఆట

విద్యార్థి ప్రాణం తీసిన పబ్జి ఆట బైంసా పట్టణంలోని ఆనంద్ నగర్లో విషాద ఘటన భైంసా మనోరంజని ప్రతినిధి ఆగస్టు 21 పబ్జీ గేమ్ కు బానిసగా మారిన విద్యార్థి ఒకరు ప్రాణం ...

వాటర్ ఫాల్ లో గల్లంతయి వైమానిక జవాన్ మృతి

వాటర్ ఫాల్ లో గల్లంతయి వైమానిక జవాన్ మృతి

వాటర్ ఫాల్ లో గల్లంతయి వైమానిక జవాన్ మృతి ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 21 ముధోల్ మండలంలోని తరోడా గ్రామానికి చెందిన శిలారం గంగాధర్ ప్రథమ పుత్రుడు లక్ష్మిఈశ్వర ప్రసాద్ (25 ...

మియాపూర్ లో దారుణం

మియాపూర్ లో దారుణం

మియాపూర్ లో దారుణం ఒకే కుటుంబంలో 5 గురు మృతి ఓకే కుటుంబానికి చెందిన 5 మంది అనుమానస్పదా స్థితిలో మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.మియాపూర్ ...

పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు

పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు

పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ...

సూర్యాపేట జిల్లా కోదాడలో ఏసీబీ దాడులు

సూర్యాపేట జిల్లా కోదాడలో ఏసీబీ దాడులు

సూర్యాపేట జిల్లా కోదాడలో ఏసీబీ దాడులు సూర్యాపేట జిల్లా కోదాడలోని ఫారెస్ట్ కార్యాలయంలో లంచం ఘటన వెలుగులోకి వచ్చింది. రైతు నుంచి ₹20 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలోనే రేంజ్ ఆఫీసర్ వెంకన్నను ...

సహస్ర హత్య కేసు.. భవనంలోనే హంతకులు.. వీడని మిస్టరీ!

సహస్ర హత్య కేసు.. భవనంలోనే హంతకులు.. వీడని మిస్టరీ!

సహస్ర హత్య కేసు.. భవనంలోనే హంతకులు.. వీడని మిస్టరీ! కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో వీడని ఉత్కంఠ నివాసముంటున్న భవనంలోని వారి పనేనని పోలీసుల అనుమానం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ...

రూ.50 వేలు తీసుకుంటూ దొరికిపోయిన మహిళా తహసీల్దార్*

*రూ.50 వేలు తీసుకుంటూ దొరికిపోయిన మహిళా తహసీల్దార్* రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో ఏసీబీ దాడులు రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్ లలిత తహసీల్దార్‌తో పాటు మండల సర్వేయర్ రవి కూడా ...

పోలీసుల అదుపులో పావురం..

పోలీసుల అదుపులో పావురం.. ఎందుకంటే? నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానిపేటలో ఒక గూఢచారి పావురం కలకలం సృష్టించింది. ఒక మైనర్ బాలుడికి అనుమానాస్పదంగా దొరికిన ఈ పావురం కాలికి కోడ్ రింగ్, ...