నేరం
క్రికెట్ బ్యాట్ దొంగతనానికి వెళ్లి బాలిక హత్య?
క్రికెట్ బ్యాట్ దొంగతనానికి వెళ్లి బాలిక హత్య? మనోరంజను ప్రతినిధి హైదరాబాద్:ఆగస్టు 23 తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన కూకట్ పల్లి, బాలిక హత్య కేసును శుక్రవారం సాయంత్రం పోలీసులు చేదించారు. బాలిక ...
కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్?*
*కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్?* * హైదరాబాద్:ఆగస్టు 23* ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో కర్ణాటక ఎమ్మెల్యే కెసి వీరేంద్ర ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం సిక్కిం లోని గ్యాంగ్ ...
12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు
12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు సీఎం రేవంత్రెడ్డిపై 89 కేసులు స్టాలిన్పై 47.. చంద్రబాబుపై 19 ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించిన ఏడీఆర్ న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశంలోని 30 ...
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) ...
12 ఏళ్ల సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు!
12 ఏళ్ల సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు! పదవ తరగతి విద్యార్తే హంతకుడు? హైదరాబాద్ కూకట్పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ను పోలీసులు చేదించడం తోపాటు..కీలక ఆధారాల ను ...
భారీ స్కామ్.. ఏఐ పేరుతో రూ.850 కోట్లు బురిడీ
✒భారీ స్కామ్.. ఏఐ పేరుతో రూ.850 కోట్లు బురిడీ HYD: ఏఐ ఆధారిత పెట్టుబడులు, క్రిప్టో ట్రేడింగ్, పోంజీ స్కీమ్స్ పేరిట మోసగాళ్లు కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. తాజాగా నగరంలోని మాదాపూర్లోని ఏవీ ...
ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టిన పోలీసులు
ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టిన పోలీసులు సుమారుగా కోటిన్నర విలువ గల ఆస్తుల స్వాధీనం నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల మనోరంజిని ప్రత్యేక ప్రతినిధి ఆగస్టు 22 గత ఏడాది ...
లంచం తీసుకుంటూ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ పట్టుబాటు
లంచం తీసుకుంటూ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ పట్టుబాటు ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఫిర్యాదుదారునికి అతని భార్య పేరు ...
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే జైలు శిక్ష!
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే జైలు శిక్ష! హైదరాబాద్:ఆగస్టు 22 దేశంలోఆన్లైన్ బెట్టింగ్ ఎన్నో జీవితాలను నాశనం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈజీ మనీ కోసం చాలా మంది ఆన్లైన్ ...
ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. శుక్రవారం ద్వారక సెక్టార్-7లోని ...