నేరం
అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
292 ప్యాకెట్లలో 900 కిలోల గంజాయి స్వాధీనం 2.25 కోట్ల విలువ గంజాయి 8 మందిపై కేసులు నమోదు, 2 మంది అరెస్ట్ గంజాయి కంటైనర్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం జిల్లా ...
అకాల వర్షానికి ఎద్దులు దూడ గల్లంతు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్: సెప్టెంబర్ 26 నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని తాండ్ర. జి గ్రామ శివారులో బుధవారం కురిసిన భారీ వర్షం తుమ్మల వాగును ఉప్పొంగించించింది. సాయంత్రం నాలుగు గంటల ...
పేకాట ఆడుతున్న తెలంగాణ మహాలక్ష్మిలు అరెస్ట్
మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్టు చేసిన మహిళలు ప్రముఖ వైద్యుల సతీమణులు నిజామాబాద్ జిల్లాలో, బుధవారం సాయంత్రం నాలుగు మహిళలు పేకాట ఆడుతున్న ...
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ – 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు
అనంతపురం జిల్లా హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దర్యాప్తుకు ఆదేశాలు 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్ అనంతపురం జిల్లాలోని హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు ...
: మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య
బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్య పోలీసులు ఒడిశాలో గాలిస్తున్నారు నిందితుడు మరియు మహిళ మధ్య ప్రేమ సంబంధం బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడు ...
హత్య కేసులో ఒక్కరికి జీవితకాలం కఠిన కారాగార జైలు శిక్ష
నాందేడ్ జిల్లా నేరస్తులకు శిక్ష ఇద్దరు నేరస్తులు జాదవ్ అతీష్కు హత్య న్యాయమూర్తి తీర్పు: 1,000/- రూపాయల జరిమానా నాందేడ్ జిల్లా: హత్య కేసులో నిందితుడు జాదవ్ అతీష్కు జీవితకాల కఠిన కారాగార ...
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నందగాం గ్రామానికి చెందిన బొంతేవాడ్ నాగేష్ ఆత్మహత్య గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని నందగాం గ్రామానికి చెందిన బొంతేవాడ్ ...
నిజామాబాద్ బైంసా జాతీయ రహదారిపై ఆటో టిప్పర్ ఢీకొనడంతో నలుగురికి గాయాలు
బుధవారం సాయంత్రం నేషనల్ హైవేపై ఆటో టిప్పర్ ఢీకొనడంతో నలుగురు గాయపడిన ఘటన గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నిర్మల్ జిల్లా బాసర మండల ...
: యు బి ఐ టి క్రిప్టోకరెన్సీ దర్యాప్తులో మరో ముందడుగు
నిర్మల్ పోలీసులు మోసపూరిత క్రిప్టోకరెన్సీ పథకం మీద కీలక పురోగతి ముగ్గురు ఉపాధ్యాయులు అరెస్టు ప్రధాన కుట్రదారుడిని గుర్తించి నిధుల స్తంభింపజేత నిర్మల్ జిల్లాలో యు బి ఐ టి క్రిప్టోకరెన్సీ మోసపూరిత ...
28న జాతీయ లోక్ అదాలత్: కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
హైదరాబాద్: సెప్టెంబర్ 25 ఈ నెల 28వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ అన్నారు. రాజీ ...