నేరం

తిరుమల లడ్డు సుప్రీంకోర్టు విచారణ

తిరుమల తిరుపతి లడ్డు పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తిరుమల లడ్డు నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టులో విచారణ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేర్వేరు పిటిషన్లు సుప్రీంకోర్టు నాలుగు రోజుల క్రితం పిటిషన్లపై స్పందన ఏపీ ప్రభుత్వం సిట్ ...

జానీ మాస్టర్ బెయిల్

మాస్టర్ జానీకి మద్యంతర బెయిల్ మంజూరు

డ్యాన్స్ మాస్టర్ జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు. ఫోక్సో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జానీ. జాతీయ అవార్డును స్వీకరించేందుకు బెయిల్ దరఖాస్తు. రంగా రెడ్డి జిల్లా కోర్టు 5 రోజుల పాటు ...

పవన్ కల్యాణ్‌ జ్వరం

జనసేన నేతకు జ్వరం?

జనసేన నేత పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. తిరుమల మెట్లు ఎక్కిన తరువాత అస్వస్థతకు గురయ్యారు. అతిథి గృహంలో వైద్య సేవలు అందిస్తున్నారు. తిరుపతి సభలో పాల్గొనే అవకాశముందని పార్టీ శ్రేణులు ...

కొండా సురేఖ వ్యాఖ్యలపై హై కమాండ్

మంత్రి కొండా సురేఖపై హై కమాండ్ ఆగ్రహం

సీనీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ. ఢిల్లీ హై కమాండ్ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. సీనియర్లకు టెలిఫోన్ చేసి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై విచారణ. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై ...

గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్

స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్, అక్టోబర్ 02 ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్, కువైట్ నుండి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ బాధితుడు, హౌస్ కీపింగ్ ఉద్యోగం పేరుతో ఒక ...

బాసర గోదావరి ప్రమాదం

ప్రమాదవశాత్తు బాసర గోదావరిలో పడి వ్యక్తి మృతి

బాసర్, అక్టోబర్ 02 ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో ప్రమాదవశాత్తూ కాలు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు చెందిన ...

తానూర్ రైతు ఆత్మహత్య

తానూర్ మండలంలో అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

  అప్పుల బాధతో కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య తానూర్, అక్టోబర్ 02 ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో అప్పుల బాధతో 35 ఏళ్ల కౌలు రైతు జాదవ్ ...

సైబర్ క్రైమ్ అవగాహన

జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం

జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్మల్: అక్టోబర్ 02 జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాల మేరకు, ...

వరంగల్‌లో ఫార్మాడీ విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన

: వరంగల్‌లో బీటెక్‌ విద్యార్థుల చేతిలో ఫార్మాడీ విద్యార్థినిపై అత్యాచారం

స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు యువతిపై అత్యాచారం వరంగల్‌లో సెప్టెంబర్ 15న ఈ ఘటన బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు : వరంగల్‌లో బీటెక్‌ చదువుతున్న ఇద్దరు యువకులు స్నేహం ముసుగులో ...

: ఢిల్లీలో స్వాధీనం అయిన 565 కిలోల కొకైన్

ఢిల్లీలో 2000 కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

ఢిల్లీలో 565 కిలోల కొకైన్ స్వాధీనం డ్రగ్స్‌ విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం అనుమానం  ఢిల్లీలో బుధవారం 565 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్న ...