నేరం
హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ఓదార్చిన శివాజీ రాజా మరియు ఏడిద రా
శివాజీ రాజా మరియు ఏడిద రా రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ సానుభూతిని తెలిపారు. హీరో రాజేంద్ర ప్రసాద్ తోని అనుభవాలను పంచుకున్నారు. హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ...
వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలు
చట్టాల ఆమోదానికి పోరాటాలు ఉల్లంఘనలకు క్షణాలే చాలు అన్ని వయసుల మహిళలపై దాడులు శాడిస్టిక్ ప్లెజర్ గురించి సైకాలజిస్టుల అవగాహన మనదేశంలో చట్టాలు ఆమోదించడానికి ఎన్నో సంవత్సరాల పోరాటాలు జరుగుతున్నా, ఉల్లంఘనలకు ...
: జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ వివాదం – వైఎస్సార్సీపీ లేఖపై చర్చ
వైఎస్సార్సీపీ తరఫున ఏపీ ప్రభుత్వానికి లేఖ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ విషయంపై వివాదం ఫర్నీచర్ను కేటాయించినా, విలువ కడితే చెల్లిస్తామని వైఎస్సార్సీపీ లేఖలో పేర్కొనడం కోడెల ఫర్నీచర్ వివాదాన్ని టీడీపీ గుర్తు ...
రూ. నాలుగు కోట్ల గంజాయి దగ్ధం: 1611.947 కేజీల గంజాయి కాల్చివేత
ఖమ్మం జిల్లాలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో 1611.947 కిలోల గంజాయి దగ్ధం. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు చర్య. కాల్చివేసిన గంజాయి విలువ రూ. 4 కోట్లు. ...
మోరిని ఢీకొట్టిన కారు: రియల్ ఎస్టేట్ వ్యాపారి రేసు రాములు అక్కడికక్కడే మృతి
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివేముల వద్ద ప్రమాదం. రియల్ ఎస్టేట్ వ్యాపారి రేసు రాములు కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి. ఒకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి ...
100 మద్యం బాటిళ్లు స్వాధీనం – వేటపాలెం
వేటపాలెం మండలం కొణిజేటి నగరంలో అక్రమ మద్యం అమ్మకాలు. పోలీస్ దాడిలో 100 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం. ముద్దాయి బొడ్డు వెంకటేశ్వర్లు అరెస్టు, కేసు నమోదు. వేటపాలెం మండలం కొణిజేటి నగరంలో ...
జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి – సుప్రీంకోర్టు
ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు. విమర్శలపై క్రిమినల్ కేసులు పెట్టడం సరైంది కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అభిషేక్ ఉపాధ్యాయ్పై యూపీ పోలీసులు పెట్టిన FIRను పరిశీలిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు పేర్కొన్నది ...
పిడుగు పడి ఆవు కోడెదూడ మృతి
పిడుగు పాటుకు ఆవు కోడెదూడ మృతి. బి చెర్లోపల్లి గ్రామంలో ఘటన. రైతు సతీష్ రెడ్డి విత్తన నష్టం. గ్రామస్తులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నారు. సింహాద్రిపురం మండలంలోని బి చెర్లోపల్లి ...
ఆత్మకూరు వద్ద 21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రెండు వాహనాలతో 6గురు అరెస్ట్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద 21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు. టాస్క్ ఫోర్సు నుంచి రెండు బొలెరో వాహనాలు స్వాధీనం. దర్యాప్తు చేపడుతున్న తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసులు. ...
హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్
హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ హర్ష సాయి లైంగిక వేధింపుల కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, అలాగే మరో యూట్యూబర్ ఇమ్రాన్ చేసిన ...