నేరం

Missing Person Case in Lokeshwaram

లోకేశ్వరం: వ్యక్తి అదృశ్యం

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్ఐ అశోక్ ప్రకారం, వ్యక్తి గత నెల 29న ఇంటి నుండి వెళ్లిపోయాడు. భార్య భోజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిర్మల్ ...

డాక్టర్ల నిరాహార దీక్ష 2024

రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష

అక్టోబర్ 9న దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసన మెడికల్ వాతావరణం మెరుగుపడాలని డాక్టర్ల డిమాండ్   కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన హత్యాచార ...

నాగార్జున కోర్టు విచారణ 2024

మంత్రిపై పరువు నష్టం కేసు: నేడు విచారణకు నాగార్జున

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు హీరో నాగార్జున మంగళవారం కోర్టులో హాజరు నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు కోర్టు సాక్షుల వాంగ్మూలం కోరింది   తెలంగాణ మంత్రి కొండా ...

నీట్ యూజీ 2024 పేపర్ లీక్ సీబీఐ ఛార్జ్‌షీట్

నీట్ యూజీసీ పేపర్ లీక్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి

నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ మూడో ఛార్జ్‌షీట్‌ దాఖలు. 144 మంది అభ్యర్థులు డబ్బులు చెల్లించినట్లు తేలింది. పేపర్ లీక్ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.   నీట్ ...

మదనపల్లెలో మహిళపై కత్తితో దాడి

మదనపల్లెలో మహిళపై కత్తితో దాడి – హత్యాయత్నం

ఎమ్4 న్యూస్, అన్నమయ్య జిల్లా, మదనపల్లె, అక్టోబర్ 07   పాత కక్షలతో మహిళపై ప్రత్యర్థుల కత్తి దాడి. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. : మదనపల్లెలో ...

గుంటూరు ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం

ఎమ్4 న్యూస్, గుంటూరు, అక్టోబర్ 07   పసికందు కిడ్నాప్ కలకలం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో. నిన్న రాత్రి జన్మించిన బిడ్డను గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. పోలీసులు శిశువును వెతికే ప్రయత్నంలో ...

డీజే వినియోగంపై నిషేధం ప్రకటించిన ఎస్సై శ్రీకాంత్

డీజే, బాణాసంచా వినియోగం పై నిషేధం.ఎస్ఐ. శ్రీకాంత్.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా- అక్టోబర్ 07 సారంగాపూర్: మతపరమైన ఊరేగింపులో డిజే, బాణసంచా ఉపయోగించడం నిషేధం అని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సోమవారం మండలంలోని డిజె యజమానులతో ...

ముంబై చెంబూర్ అగ్నిప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం

హైదరాబాద్: అక్టోబర్ 07 ముంబై చెంబూరులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయిన ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం, దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పెట్టిన ...

జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు

జానీ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్

జానీ మాస్టర్‌పై మధ్యంతర బెయిల్ రద్దు కోసం రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ 10న కోర్టులో హాజరు కావాలని జానీ మాస్టర్‌కు ఆదేశం పోక్సో కేసు కారణంగా జాతీయ అవార్డు రద్దు   ...

మీర్‌పేట్ రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొట్టిన బైక్

మీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

మీర్‌పేట్‌ లో సోమవారం రోడ్డు ప్రమాదం లారీ ఢీకొట్టిన బైక్‌పై ఇద్దరు మృతి నందన వనం TKR కమాన్ వద్ద ప్రమాదం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  హైదరాబాద్‌ మీర్‌పేట్‌ లో సోమవారం ...