నేరం
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దుర్గాదేవి విగ్రహ ధ్వంసం – దుండగుల అరాచకం
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, విగ్రహాన్ని విరిగించారు కేసు నమోదు చేసిన బేగం బజార్ పోలీసులు ...
పెద్దపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి మంత్రి శంకుస్థాపన
ఎమ్4 న్యూస్ తేదీ: అక్టోబర్ 11, 2024 పెద్దపల్లి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా ...
ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ
ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ M4 న్యూస్ తేదీ: అక్టోబర్ 11, 2024 బంగ్లాదేశ్లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. 2021లో బంగ్లాదేశ్కు వెళ్లిన సమయంలో ...
దసరాకు ఈ ప్రతిజ్ఞ చేయండి: మంత్రి పొన్నం
ఎమ్4 న్యూస్ తేదీ: అక్టోబర్ 11, 2024 తెలంగాణ: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి దసరాకు ఆయుధపూజ సమయంలో ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలనే ప్రతిజ్ఞ చేయాలని మంత్రి పొన్నం ...
పోలీస్ స్టేషన్లోనే మహిళా పోలీసుకు రక్షణ కరువు – వేధింపులు భరించలేక ఏఎస్సై ఆత్మహత్య యత్నం
ఎస్సై వేధింపులు భరించలేక మెదక్ జిల్లా ఏఎస్సై సుధారాణి ఆత్మహత్య యత్నం ఎస్సై యాదగిరి తనను కక్షపూరితంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన సుధారాణి పోలీస్ స్టేషన్లోనే రక్షణ లేక మహిళా ఏఎస్సైకి ...
: రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు, లోకేష్
ముంబైలో రతన్ టాటా అంత్యక్రియల కార్యక్రమం రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ముంబైలో రతన్ టాటా ...
ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
రతన్ టాటా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి హిందూ సంప్రదాయం ప్రకారంగా ముంబైలో అంత్యక్రియలు ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమం ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలోని వర్లీ విద్యుత్ ...
సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం ఏర్పాటు సమీక్ష బహిరంగ సభా స్థల పరిశీలనలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శంషాబాద్ డిసిపి రాజేష్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం శంకుస్థాపన : రంగారెడ్డి జిల్లా ...
సంప్రదాయబద్దంగా ప్రశాంతంగా పండుగలను జరుపుకోవాలి: భైంసా గ్రామీణ సిఐ నైలు
సంప్రదాయ పద్ధతిలో పండుగలను శాంతియుతంగా నిర్వహించాలి డిజేలకు దూరంగా ఉండాలని సూచన ఎలాంటి పుకార్లు నమ్మొద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి : భైంసా గ్రామీణ సిఐ నైలు పండుగలను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా ...
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం – హోంగార్డు మృతి
జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. మెట్ పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు ఓంకార్ సుబ్బరాజు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక హోండా షోరూం వద్ద ఈ ...