నేరం
సీఎంను కలిసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్
సీఎంను కలిసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ M4 న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 11: రంగారెడ్డి జిల్లా నూతన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన ఎలుగంటి ...
ధమ్మ దీక్షను విజయవంతం చేయండి
M4News (ప్రతినిధి) ముధోల్: అక్టోబర్ 11 68వ దమ్మ చక్ర పరివర్తన దినోత్సవం పురస్కరించుకొని, 14వ తేదీ సోమవారం నిర్వహించే ధమ్మ దీక్షను విజయవంతం చేయాలని బిఎస్ ఐ ప్రధాన కార్యదర్శి గాయక్వాడ్ ...
టాటా ట్రస్ట్కు కొత్త బాస్ నోయల్ టాటా
హైదరాబాద్, అక్టోబర్ 11, 2024 టాటా ట్రస్ట్ను నోయెల్ టాటా కొత్త బాధ్యతలోకి రతన్ టాటా స్థానంలో ఆయన సోదరుడు నోయెల్ టాటా టాటా ట్రస్ట్కు కొత్త బాస్గా నియమితులయ్యారు. రతన్ టాటాకు ...
మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం: కలుషిత నీటి సరఫరాపై గ్రామస్థుల ఆగ్రహం
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వ గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం కనుగొనబడింది. వారం రోజులుగా అదే కలుషిత నీటిని సరఫరా చేయడంతో గ్రామస్థుల ఆందోళన. అధికారుల నిర్లక్ష్యం ...
లీటర్ నీటిలో మైక్రో ప్లాస్టిక్ కణాలు – ఆరోగ్యానికి ముప్పు
ఒక లీటర్ నీటిలో 3 లక్షల మైక్రో ప్లాస్టిక్ కణాలు. నానో ప్లాస్టిక్లు 90 శాతం వాటా. పునరుత్పత్తి, థైరాయిడ్ హార్మోన్లు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం. ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ చేసే ...
రతన్ టాటా మృతిపై సిమి గరేవాల్ ట్వీట్
రతన్ టాటా మృతి పట్ల బాలీవుడ్ నటి సిమి గరేవాల్ సంతాపం. “ఇక నువ్వు లేవని భరించలేనిది, వీడ్కోలు నేస్తమా” అని ఆమె భావోద్వేగ ట్వీట్. రతన్ టాటాతో తన ప్రేమాయణం గురించి ...
భర్తకు గుండెపోటు రావడంతో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్ భార్య
పైలట్ భార్య భర్తకు గుండెపోటు రావడంతో విమానాన్ని స్వయంగా ల్యాండ్ చేసింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకు ఆమె సేఫ్గా విమానాన్ని ...
కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట
బాంబే హైకోర్టు నుంచి శిల్పాశెట్టి దంపతులకు ఊరట. ఇల్లు, ఫామ్ హౌజ్ ఖాళీ చేయాలంటూ ఇచ్చిన ఈడీ నోటీసులపై స్టే. మనీలాండరింగ్ కేసులో రాజ్కుంద్రా ఆస్తుల అటాచ్మెంట్. బాంబే హైకోర్టులో బాలీవుడ్ నటి ...
ముష్కరుల దాడిలో 20 మంది మైనర్లు మృతి
నైరుతి పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో దాడి. 20 మంది మైనర్లు మరణించారు; 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుకీ జిల్లాలోని బొగ్గు గనికి సమీపంలోని వసతి గృహాల్లో కాల్పులు. : నైరుతి పాకిస్థాన్లోని ...
రంగంపేటలో నకిలీ బంగారంతో భారీ మోసం
చంద్రగిరి మండలంలో నకిలీ బంగారంతో మోసం. పూజారి సుబ్రహ్మణ్యాన్ని టార్గెట్ చేసిన రమేశ్. ఎస్ఐ అనిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని రంగంపేటలో నకిలీ ...