నేరం
TamilNadu | కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో మైసూర్-దర్భంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టిన దృశ్యాలు
M4News (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 11, 2024 మైసూర్-దర్భంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును కవరైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద ఢీకొనడంతో తీవ్ర గందరగోళం. సంఘటనలో కేవలం వస్తువుల నష్టం మాత్రమే. రైల్వే సిబ్బంది ...
ఇదొక పరువు హత్య
M4News (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 11, 2024 గోదావరిఖనిలో సంచలనం కలిగించిన ఒక పరువు హత్య ఘటన వెలుగుచూసింది. పెళ్లి అయిన తర్వాత, ఇద్దరు పిల్లలకు జన్మించిన ఒక యువతి, తన భర్తతో ...
పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కీలక కమాండర్ హతం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 11, 2024 పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇస్లామిక్ జిహాద్ టాప్ కమాండర్ మహమ్మద్ అబ్దుల్లా హతమయ్యారు. హమాస్కు అనుబంధ సంస్థగా ఇస్లామిక్ ...
మూసీ నదిలో దూకి మహిళ ఆత్మహత్య
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్, అక్టోబర్ 11, 2024 చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ నదిలోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. జనం చూస్తుండగానే ...
జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్లో లిక్కర్ పార్టీ వివాదం
దసరా పండుగ సందర్భంగా జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో లిక్కర్ పార్టీలో ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్తో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది లిక్కర్ పార్టీలో పాల్గొన్నారని సమాచారం. ...
రైలు ప్రమాదం.. ప్రాణ నష్టం తీవ్రంగా ఉందని అనుమానం
చెన్నై శివారులో రైలు ప్రమాదం, గూడ్స్ రైలు ఢీకొట్టిన ఎక్స్ప్రెస్ రైలు. తిరువళ్లూరు సమీపంలో కావరిపెట్టై వద్ద చోటుచేసుకున్న ఘటన. ప్రమాదంలో నాలుగు ఏసీ బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. భారీ ప్రాణ ...
పండుగ సందర్భంగా ఇంటిని ఖాళీ చేయుతున్నారా? డబ్బు, బంగారం జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచన
పండుగ పూట ఇంటిని ఖాళీ చేయబోతున్నవారు, బంగారం, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు సూచించారు. ఆభరణాలను ఇంట్లో ఉంచడం మంచిదికాదని, నమ్మకమైన లాకర్ వసతులను ఉపయోగించాలన్నారు. ఊరికి వెళ్లే ముందు సమీప ...
ఫ్లాష్ న్యూస్: రెవెన్యూ వ్యవస్థలో మార్పులు – 11 వేల కొత్త ఉద్యోగాలు అవసరం
ఊరికొక్క రెవెన్యూ అధికారి నియామకం. సీసీఐఎల్ నివేదిక ప్రకారం 11 వేల కొత్త ఉద్యోగాలు అవసరం. పాత వీఆర్వో, వీఆర్ఏలకు ముందు అవకాశం. పాత ఉద్యోగులకు రిక్వెస్ట్ ఆప్షన్. గ్రామ స్థాయిలో రెవెన్యూ ...
బిజెపి నాయకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి
బిజెపి నాయకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి M4 న్యూస్, నిర్మల్ జిల్లా (ప్రతినిధి) అక్టోబర్ 11 బిజెపి నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ...
18న జరిగే రైతు సదస్సును విజయవంతం చేయండి
నిజామాబాద్: ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) అక్టోబర్ 11: వ్యవసాయ అనుబంధ రంగాలు మరియు వాటి అభివృద్ధి అంశంపై అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ...