నేరం

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు.. ఈడీ విచారణకు జగపతిబాబు

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు.. ఈడీ విచారణకు జగపతిబాబు

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు.. ఈడీ విచారణకు జగపతిబాబు హైదరాబాద్: నటుడు జగపతిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆయనను నాలుగు గంటల పాటు అధికారులు విచారించినట్లు సమాచారం. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ...

రామకృష్ణాపూర్: సైబర్ మోసానికి గురైన మహిళ

రామకృష్ణాపూర్: సైబర్ మోసానికి గురైన మహిళ

రామకృష్ణాపూర్: సైబర్ మోసానికి గురైన మహిళ రామకృష్ణా పూర్ కు చెందిన ఒక మహిళ ఫేస్‌బుక్ లో వర్క్ ఫ్రొం హోం పార్ట్ టైం ఉద్యోగం చూసి లింకును ఓపెన్ చేయడంతో సైబర్ ...

సైబర్ వారియర్స్ ప్రజలకు అవగాహన కల్పించాలి: సీపీ

సైబర్ వారియర్స్ ప్రజలకు అవగాహన కల్పించాలి: సీపీ

సైబర్ వారియర్స్ ప్రజలకు అవగాహన కల్పించాలి: సీపీ రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, సైబర్ వారియర్స్ కు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ ...

భీమారం: అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

భీమారం: అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

భీమారం: అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత భీమారం మండల కేంద్రంలోని గొల్ల వాగు ప్రాజెక్టు ప్రాంతం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ను ఎస్సై శ్వేత సోమవారం పట్టుకున్నారు. ఎలాంటి ...

జగిత్యాల: 200 గ్రాముల గంజాయి పట్టివేత... ఇద్దరి అరెస్ట్ Sep 23, 2025, జగిత్యాల: 200 గ్రాముల గంజాయి పట్టివేత... ఇద్దరి అరెస్ట్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న జగిత్యాల రూరల్ మండలం తకల్లపల్లికి చెందిన నర్ర హరీష్, జగిత్యాల మోతే మాలవాడకు చెందిన దమ్ము ఉదయ్ కిరణ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ప్రభుత్వ నిషేధిత 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సిఐ పి. కరుణాకర్ తెలిపారు

జగిత్యాల: 200 గ్రాముల గంజాయి పట్టివేత… ఇద్దరి అరెస్ట్

జగిత్యాల: 200 గ్రాముల గంజాయి పట్టివేత… ఇద్దరి అరెస్ట్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ...

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా – ప్రయాణికులు స్వల్ప గాయాలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా – ప్రయాణికులు స్వల్ప గాయాలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా – ప్రయాణికులు స్వల్ప గాయాలు మనోరంజని ప్రతినిధి, సోనాల (ఆదిలాబాద్) సెప్టెంబర్ 22 ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం సాకేర గ్రామం సమీపంలో సోమవారం ఒక ప్రైవేట్ ...

ఎడ్ల బండిపై వాగుదాటుతుండగా వృద్ద మహిళ మృతి

ఎడ్ల బండిపై వాగుదాటుతుండగా వృద్ద మహిళ మృతి

ఎడ్ల బండిపై వాగుదాటుతుండగా వృద్ద మహిళ మృతి ఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల మనోరంజని ప్రతినిధి నిర్మల్ ! భైంసా రూరల్ సెప్టెంబర్ 22 భైంసా మండల పరిధిలోని ...

బతుకమ్మ ఆడుతూ…!! మహిళ గుండెపోటుతో మృతి..

*బతుకమ్మ ఆడుతూ…!! మహిళ గుండెపోటుతో మృతి..* *ఎంచగూడెంలో పండుగ సందడిలో పూట విషాదం..* బతుకమ్మ ఆడుతూ… ఓ మహిళ గుండెపోటుతో కుప్పకూలి…. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందిన ...

నటి రాధిక ఇంట్లో విషాదం

నటి రాధిక ఇంట్లో విషాదం

నటి రాధిక ఇంట్లో విషాదం ప్ర‌ముఖ న‌టి రాధిక శ‌ర‌త్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాధిక తల్లి గీత (86) ఆదివారం (సెప్టెంబర్ 21) అనారోగ్య కారణంగా కన్నుమూశారు. ఈ మేరకు ...

విషాదం.. ప్ర‌మాద‌వ‌శాత్తు ఇద్ద‌రు చిన్నారులు మృతి

విషాదం.. ప్ర‌మాద‌వ‌శాత్తు ఇద్ద‌రు చిన్నారులు మృతి

విషాదం.. ప్ర‌మాద‌వ‌శాత్తు ఇద్ద‌రు చిన్నారులు మృతి తెలంగాణ : కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొమ్మకల్ రోడ్డులోని సిమెంట్ పైపుల ఫ్యాక్టరీలో కూలింగ్ ట్యాంకులో ప‌డి ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. బిహార్‌కు ...