జాతీయ నేరం
భారత ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం రాష్ట్రపతి ఆమోదం తెలిపింది నవంబర్ 11, 2024న ప్రమాణస్వీకారం భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...
పెనుకోండ మండలం హైవేపై ట్రాఫిక్ స్తబ్దం
వర్షపు నీరు, వాహనాలను ఆపేసిన ట్రాఫిక్ ఐదు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది గుట్టురు సమీపంలో జాతీయ రహదారి పై పరిస్థితి కియ ఎస్ ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసుల సహాయక చర్యలు ...
ఢిల్లీలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ ఢిల్లీలో ఎమ్మెస్సీ విద్యార్థి ఆత్మహత్య హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఢిల్లీలోని ఐఐటీకి చెందిన యాష్ అనే ఎమ్మెస్సీ రెండో ...
28న మందకృష్ణ మాదిగ కామారెడ్డి రాక
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధర్మ యుద్ధ సభలో పాల్గొనడానికి వస్తున్నారు. మాదిగులపై జరుగుతున్న మోసాలను బహిర్గతం చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో ...
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యవర్గం
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కొత్త మండల కమిటీని ఏర్పాటు. పవార్ అంబదాస్ అధ్యక్షుడిగా ఎన్నిక. సమితి సభ్యులను ఘనంగా సత్కరించారు. ముధోల్ మండలంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ...
మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి రాధోడ్ రామ్ నాథ్
రాధోడ్ రామ్ నాథ్ కు భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి. ఎడ్బిడ్ తాండా గ్రామానికి చెందిన సామాన్య గిరిజన యువకుడు. గురువారం భైంసా మార్కెట్ యార్డులో ప్రమాణం స్వీకారం. : నిర్మల్ ...
వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు
హైదరాబాద్: అక్టోబర్ 24 వీఆర్వో వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డీ, మీడియా ప్రతినిధులతో ...
వాయవ్య బంగాళాఖాతంలోకి దానా తుఫాన్
ఒడిశా, బెంగాల్ తీరాలపై అలర్ట్ జారీ 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతున్న దానా పూరి-సాగర్ ఐలాండ్ వద్ద తీరందాటనుందని అంచనా తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు ...
చైర్మన్ పదవి అసలు సిసలు కాంగ్రెస్ వాదికే
వలస నేతలకు డైరెక్టర్ పదవులు ఇవ్వడం ఏంటి? తఢాఖా చూపిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ వర్గీయులు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 24 భైంసా ...
న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడం సుప్రీంకోర్టు అనుమతించదు
M4 న్యూస్ (ప్రతినిధి), ఢిల్లీ : అక్టోబర్ 22 సుప్రీంకోర్టు న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడాన్ని తప్పుపట్టింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, ఇతర వృత్తుల్లో ...