జాతీయ నేరం
: గోవింద మాల విరమణకు బయలుదేరిన రావుల శ్రీనివాస్
రావుల శ్రీనివాస్ 21 రోజుల గోవింద మాల దీక్ష పూర్తి చేసుకున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు. కోనేరు దగ్గర మాల విరమణ చేసి, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలను ...
పోలీస్ అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్
నిర్మల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల పిలుపు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ...
విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక సమస్యలు. విజయవాడ- కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ...
కాటారం మండల ఇన్చార్జి ఎంఈఓగా వింజపల్లి శ్రీదేవి బాధ్యతల స్వీకారం
భూపాలపల్లి జిల్లా కాటారం మండల ఇన్చార్జి ఎంఈఓగా నియమితురాలైన వింజపల్లి శ్రీదేవి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆశయం ఉపాధ్యాయ సంఘాల నాయకుల శుభాకాంక్షలు భూపాలపల్లి జిల్లా కాటారం మండల ఇన్చార్జి ఎంఈఓగా ...
: ఉపాధ్యాయులకు ఘన సన్మానం
తానూర్ మండలంలోని నందిగాం గ్రామంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయుడు ప్రశాంత్, బదిలీపై ఉన్న ఉపాధ్యాయుడు మారుతి. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజి ...
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి – జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల
నిర్మల్ పట్టణంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. 120 యూనిట్ల రక్తం సేకరణకు పాలుపంచుకున్నారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ప్రాణదాతగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం సామాజిక ...
: మాతృత్వ మరణాలు తగ్గించేందుకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాతృత్వ మరణాల నియంత్రణపై పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి హైరిస్క్ గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణీ మహిళలకు ...
బిజెపి మహాధర్నా లో పాల్గొన్న మహిళ మోర్చా నాయకురాలు
ఎమ్4 న్యూస్ ( ప్రతినిది ) భైంసా : అక్టోబర్ 25 మూసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా లో బిజెపి సభ్యత్వ నమోదు ...
భారత ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం రాష్ట్రపతి ఆమోదం తెలిపింది నవంబర్ 11, 2024న ప్రమాణస్వీకారం భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...
పెనుకోండ మండలం హైవేపై ట్రాఫిక్ స్తబ్దం
వర్షపు నీరు, వాహనాలను ఆపేసిన ట్రాఫిక్ ఐదు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది గుట్టురు సమీపంలో జాతీయ రహదారి పై పరిస్థితి కియ ఎస్ ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసుల సహాయక చర్యలు ...