జాతీయ నేరం
భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శిల్పారామం లో కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ సంప్రదాయాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో శివుని పూజలకు ప్రత్యేకత ఉందని ...
డబుల్ మర్డర్: దీపావళి రోజున ఢిల్లీలో మరో దారుణం
33 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ హత్య దృశ్యం మరొకసారి డీపావళి రోజున ఇద్దరు వ్యక్తులు కాళ్లు మొక్కి 5 రౌండ్ల కాల్పులు జరిపి హత్య బీహారీ కాలనీలో జరిగిన ఈ ఘటనలో ...
107 మంది నకిలీ లాయర్లను తొలిగించిన బీసీఐ
): ఢిల్లీ కేంద్రంగా నకిలీ లాయర్ల పై చర్యలు చేపట్టిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) 2019 నుండి ఇప్పటివరకు 107 మంది నకిలీ లాయర్లను తొలగించింది. వృత్తి నైపుణ్యాన్ని కాపాడేందుకు ...
సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటిలిజెన్స్ పోలీసులు అలర్ట్?
తెలంగాణలో జరుగుతున్న నిరసనలు, ధర్నాల నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటిలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన నివాసం వద్ద సెక్యూరిటీ వ్యవస్థలో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం, స్పెషల్ పోలీస్ ...
ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు
తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు చేసింది. గతంలో, వినియోగం లేకపోయినా, రూ.30 చెల్లించాల్సి వచ్చేది. ఇది గృహజ్యోతికి అర్హులు కాని వారికి సహాయపడనుంది. డిస్కంల కరెంటు ఛార్జీలు ...
ఆపదలో ఉన్న పాత్రికేయునికి సాయం చేయండి
ఏనుగంటి రామచందర్ గౌడ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు 15 రోజుల నుండి నిజామాబాద్ మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆర్థిక సహాయం కోసం సాయం చేయాలని కుటుంబం వేచిస్తోంది నిర్మల్ జిల్లా ...
రూడా ఏర్పాటుకు సర్వం సిద్ధం
రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారు రామగుండం నగరపాలక సంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాల్టీలను కలిపి అభివృద్ధి ...
*CM Revanth Reddy: 4 నుంచి కులగణన..!!*
*CM Revanth Reddy: 4 నుంచి కులగణన..!!* 80 వేల మంది ఎన్యుమరేటర్లతో ఇంటింటి సర్వే.. ప్రశ్నావళికి మంత్రివర్గం ఆమోదం 1 నుంచి గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. ఉద్యోగులకు ఒక ...
కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెన్షన్
అవినీతి ఆరోపణలపై కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెండ్. ఏఎస్ఐ మను, హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ కూడా సస్పెండ్. ఎస్పీ శ్రీనివాసరావు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు. ...
: స్వచ్ఛందంగా ముధోల్ బంద్
ముధోల్లో హిందూ సంస్కృతిని కాపాడాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద బంద్. వ్యాపారాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్లో భాగస్వామ్యం. తహశీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఉత్సవ కమిటీ, బీజేపీ నాయకులు. : ముధోల్ మండల ...