స్థానిక నేరం
బద్వేల్ పట్టణంలో హత్యాయత్నానికి గురికాబడిన ఇంటర్ విద్యార్థిని మృతి
ఇంటర్ విద్యార్థిని మృతి. విగ్నేష్ అనే వ్యక్తి అత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపాయి. మైదుకూరు రోడ్డులో విగ్నేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బద్వేల్ పట్టణంలో జరిగిన హత్యాయత్నంలో ఇంటర్ విద్యార్థిని మృతిచెందింది. ఈ ...
హైదరాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయానికి మహిళ అఘోరి*
*హైదరాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయానికి మహిళ అఘోరి* M4న్యూస్ ( ప్రతినిధి ) హైదరాబాద్:అక్టోబర్ 19 సికింద్రాబాద్ మొండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం ...
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా ప్రశ్నించబడింది. ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి చేరుకున్న ఆమె. వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు. 17 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా ...
రెండు వేల మందితో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు
2 వేల మందితో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) ఏర్పాటు. డీఆర్ఎఫ్ ఏర్పాటు కోసం సెక్రటేరియట్ లో సీఎస్ శాంతి కుమారి సమీక్ష. నవంబర్ మొదటి వారంలో DRF సిబ్బందికి ట్రైనింగ్ ...
ట్రాక్టర్ కిందపడి రైతు మృతి.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా – అక్టోబర్ 13 సారంగాపూర్: ప్రమాదవశాత్తు తాను నడుపుతున్న ట్రాక్టర్ కింద పడి రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ...
18న జరిగే రైతు సదస్సును విజయవంతం చేయండి
నిజామాబాద్: ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) అక్టోబర్ 11: వ్యవసాయ అనుబంధ రంగాలు మరియు వాటి అభివృద్ధి అంశంపై అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ...
రతన్ టాటా మృతిపై సిమి గరేవాల్ ట్వీట్
రతన్ టాటా మృతి పట్ల బాలీవుడ్ నటి సిమి గరేవాల్ సంతాపం. “ఇక నువ్వు లేవని భరించలేనిది, వీడ్కోలు నేస్తమా” అని ఆమె భావోద్వేగ ట్వీట్. రతన్ టాటాతో తన ప్రేమాయణం గురించి ...
ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ
ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ M4 న్యూస్ తేదీ: అక్టోబర్ 11, 2024 బంగ్లాదేశ్లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. 2021లో బంగ్లాదేశ్కు వెళ్లిన సమయంలో ...
సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం ఏర్పాటు సమీక్ష బహిరంగ సభా స్థల పరిశీలనలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శంషాబాద్ డిసిపి రాజేష్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం శంకుస్థాపన : రంగారెడ్డి జిల్లా ...
భారత్ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా చేసిన సేవలను ప్రస్తావించారు. ఆయన కుటుంబానికి, టాటా గ్రూప్ మరియు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ...