స్థానిక నేరం
PM Modi-Jinping Met: ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్పింగ్ భేటీ.. కీలక చర్చలు..!!
రష్యాలోని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జీ జిన్పింగ్ సమావేశం. 2019 తర్వాత మొదటిసారి ద్వైపాక్షిక చర్చలు. సరిహద్దు వివాదం, ఇతర కీలక అంశాలు చర్చకు వచ్చాయి. 2014-2019 మధ్య 18 సార్లు ...
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం
సుమో వాహనం బోల్తా కొట్టింది భక్తులకు గాయాలు రుయా ఆసుపత్రికి తరలింపు తిరుమల ఘాట్ రోడ్డులో ఓ సుమో వాహనం పల్టీ కొట్టిన ఘటనలో భక్తులకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ...
BSNL లోగో మార్పు: కొత్త టెక్నాలజీకి సన్నద్ధం
BSNL లోగోలో రంగుల్లో మార్పులు 4జీ సేవలను విస్తరించే ప్రయత్నాలు 5జీ సేవలు 2025లో ప్రారంభం BSNL (భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన లోగోను కొత్తగా మార్చింది. ప్రైవేట్ టెలికాం ...
నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్.సి.ఐ.బి) అసిస్టెంట్ డైరెక్టర్గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ కుడేల్లి నియామకం
డాక్టర్ ప్రవీణ్ కుమార్ కుడేల్లి నియామకం నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఎన్.సి.ఐ.బి)లో కీలక బాధ్యత నేరాల, అవినీతి నియంత్రణలో ప్రమాణాలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ ...
: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని సిఐటియు వినతి
సిఐటియు ఆధ్వర్యంలో ఎంఈఓకి మధ్యాహ్న భోజన పథకంపై వినతిపత్రం ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు పథకాన్ని అప్పగించవద్దని విజ్ఞప్తి పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని సిఐటియు డిమాండ్ సిఐటియు మల్కాజిగిరి మండల కార్యదర్శి నర్సింగరావు ఆధ్వర్యంలో ...
దళిత కార్డు వాడుకుంటూ వ్యవహరించడం బాధాకరం: మాదాసు భాను ప్రసాద్
M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22 చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానులు బోరుగడ్డ అనిల్ దుర్భాషలపై తీవ్ర విమర్శ కులం కార్డు వాడుకోవడం క్షమారహితం దళిత కార్డు వాడుకుంటూ ...
న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడం సుప్రీంకోర్టు అనుమతించదు
M4 న్యూస్ (ప్రతినిధి), ఢిల్లీ : అక్టోబర్ 22 సుప్రీంకోర్టు న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడాన్ని తప్పుపట్టింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, ఇతర వృత్తుల్లో ...
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు
యువతి తనను ఆర్థికంగా మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని ఫిర్యాదు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు హర్షసాయి ప్రస్తుతం పరారీలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు తదుపరి విచారణ ...
ఆలయంలో దొంగతనం పై సమగ్ర దర్యాప్తు చేయండి
ఆలయం లో దొంగతనం పై సమగ్ర దర్యాప్తు చేయండి ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 20 నిర్మల్ జిల్లా భైంసా లోని లక్ష్మీ నరసింహ ఆలయం లో ...
భైంసా: నరసింహ స్వామి ఆలయంలో చోరి
భైంసా పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో చోరీ. దుండగులు 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల కిరీటం దోచుకెళ్లారు. ఆలయంలోని హుండి డబ్బులు కూడా దొంగలించబడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భైంసా ...