స్థానిక నేరం
విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక సమస్యలు. విజయవాడ- కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ...
పెనుకోండ మండలం హైవేపై ట్రాఫిక్ స్తబ్దం
వర్షపు నీరు, వాహనాలను ఆపేసిన ట్రాఫిక్ ఐదు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది గుట్టురు సమీపంలో జాతీయ రహదారి పై పరిస్థితి కియ ఎస్ ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసుల సహాయక చర్యలు ...
మంథని పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
మంథని పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఏసీపి మడత రమేష్ విద్యార్థులకు ఆధునిక ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. : ...
హిందూ దేవాలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదు
ముత్యాలమ్మ మందిరంలో జరిన సంఘటనను ఖండించిన మెడిసెమ్మ రాజు. హిందూ దేవాలయాలకు ఎలాంటి హాని కలిగిస్తే నిషేధం. నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి హెచ్చరిక. సికింద్రాబాద్ నగరంలోని ముత్యాలమ్మ మందిరంలో సలీం అనే ...
ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ముధోల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవ వేడుకలు. సిఐ జి. మల్లేష్ సమాజం శాంతియుతంగా ఉండేందుకు పోలీసు సేవలు కీలకమని అన్నారు. విద్యార్థులకు పోలీసు విధులు, ఆయుధాల పై అవగాహన. నిర్మల్ ...
విద్య-ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత
విద్య, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ముధోల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సీతక్క కృషి. రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటుకు డిమాండ్. ముధోల్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, పతంగి ...
పట్టభద్రులు ఓటర్గా నమోదు చేసుకోవాలి
భైంసా పట్టణంలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం. నవంబర్ 6 వరకు ఓటరు నమోదు కొనసాగుతుంది. ఇంటింటి ప్రచారంలో కో-కన్వీనర్ బండారి దిలీప్, కాసరి ప్రవీణ్ పాల్గొనడం. భైంసా పట్టణంలో ...
నగల దుకాణంలో చోరీ
భైంసా కుబీర్ మండలంలో ఆకాష్ జ్వలేరీ దుకాణంలో చోరీ. దుండగులు సుమారు 10 కిలోల వెండి, 30 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను పగలగొట్టి దుకాణంలో చోరీ చేశారు. పోలీసులు క్లూస్ ...
ట్రిపుల్ ఐటీ బాసరకు హై కోర్టు నోటీసులు..!
ట్రిపుల్ ఐటీ బాసర పూర్వ విద్యార్థుల ఫీజులపై హైకోర్టు నోటీసులు. విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదల చేయడంపై కేసు. హై కోర్ట్ విద్యార్థుల తరపున ప్రభుత్వానికి, యాజమాన్యానికి వివరణ కోరింది. హైకోర్టు ట్రిపుల్ ఐటీ ...