వ్యాపారం
శ్రీవారి చిన్నశేష వాహన సేవలో కళాప్రదర్శనలు
శ్రీవారి చిన్నశేష వాహన సేవలో కళాప్రదర్శనలు తిరుమల (అక్టోబర్ 06): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు శనివారం ఉదయం జరిగిన చిన్నశేష వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ...
మార్కెట్ లోకి మక్కలు.. తగ్గుతున్న ధరలు..!!
జిల్లాలో 47 వేల ఎకరాల్లో మక్క పంట సాగు. ప్రైవేటు వ్యాపారులు ప్రారంభంలో రూ.2900కి కొనుగోలు. పంట ఉత్పత్తులు వస్తుండటంతో ధరలు పతనమవుతున్నాయి. పది రోజుల్లో రూ.600 తగ్గుదల. ప్రభుత్వం మద్దతు ధర ...
భారీగా పెరుగుతున్న టమాటా, ఉల్లి ధరలు
వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. ఉల్లి ధర కిలో రూ. 80కి చేరింది, టమాటా రూ. 90 చేరే ప్రమాదం. దసరా నాటికి టమాటా ధర రూ. 100 ...
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఉద్ఘాటన సోయా కొనుగోలు కేంద్రాల ప్రారంభం ప్రభుత్వం మద్దతు ధరలు మరియు రైతుల సమస్యలు భైంసా మండలంలోని ...
మాగంటి గోపినాథ్ కుటుంబ సమేతంగా దసరా నవరాత్రుల 3వ రోజు శ్రీ చక్ర అర్చన
జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ కుటుంబం వేద పండితులతో చंडी హవనం శ్రీ చక్ర అర్చన, గోపూజలో పాల్గొన్న మాగంటి గోపినాథ్ ఆనపూర్ణ దేవి అవతారం : జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మరియు బీఆర్ఎస్ ...
Lava Agni 3 5G స్మార్ట్ఫోన్ సెకండరీ డిస్ప్లేతో లాంచ్
లాంచ్ తేదీ: 2024 అక్టోబర్ 4, శుక్రవారం సెకండరీ డిస్ప్లే: Lava Agni 3 5G స్మార్ట్ఫోన్ బ్యాక్కెమెరా పక్కన సెకండరీ డిస్ప్లేతో ప్రత్యేకత కలిగించింది. వేరియంట్లు మరియు ధరలు: 8GB+128GB వేరియంట్ ...
: న్యాయవాది అశోక్ కి చైర్మన్ పదవిదక్కెనా?
కష్టకాలంలో ఏకైక దళిత నాయకుడు అశోక్ ఖానాపూర్లో చైర్మన్ పదవికి అభ్యర్థులు పార్టీ హైకమాండ్ దృష్టిలో అశోక్ వినియోగం ఖానాపూర్ మండలానికి చెందిన న్యాయవాది అశోక్, చైర్మన్ పదవికి పోటీపడుతున్నారు. అశోక్, ...
హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ఓదార్చిన శివాజీ రాజా మరియు ఏడిద రా
శివాజీ రాజా మరియు ఏడిద రా రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ సానుభూతిని తెలిపారు. హీరో రాజేంద్ర ప్రసాద్ తోని అనుభవాలను పంచుకున్నారు. హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ...
బాసర్: సరస్వతి అమ్మవారికి తులం బంగారాన్ని సమర్పించిన మాజీ సర్పంచ్
మాజీ సర్పంచ్ లక్ష్మణరావు, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి తులం బంగారాన్ని సమర్పించారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే సమయానికి ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ఈవో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ...
: సిమెంట్ ధరలు పెరిగాయి.. నేటి నుంచే అమల్లోకి!
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు రూ.20-30 వరకు పెంపు. అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, దాల్మియా భారత్ వంటి ప్రధాన కంపెనీలు ధరలు సవరించాయి. ముడిసరుకులు, రవాణా ఖర్చుల పెరుగుదలతో ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ...