వ్యాపారం
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన అటవీ శాఖ కార్యాలయ భవనాల ప్రారంభం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ప్రజా సంక్షేమమే రాష్ట్ర ...
సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్: అక్టోబర్ 07 సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 42,000 మంది కార్మికులకు లాభాల్లో భాగంగా బోనస్ చెక్కులు ...
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం
హైదరాబాద్: అక్టోబర్ 07 ముంబై చెంబూరులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయిన ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం, దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పెట్టిన ...
వ్యవసాయ శాఖ మంత్రి కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ *
**వ్యవసాయ శాఖ మంత్రి కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ * ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి సోయా పంటను 10 నుంచి 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి ఎమ్4 న్యూస్ ( ...
నేల చూపులు చూస్తున్న పత్తి ధర
తెలుగు రాష్ట్రాల్లో పత్తి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో ఆదోని మార్కెట్లో పత్తి ధరలు రూ. 8,200 నుంచి రూ. 7,677కి పడిపోయాయి. తెలంగాణలో ఖమ్మం మార్కెట్లో ధర రూ. 7,111. ఆదిలాబాద్, ...
శరన నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి “స్కందమాతా” దర్శనం
బాసర క్షేత్రంలో అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం విశేష అర్చనలు, పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ గోదావరిలో పుణ్యస్నానాలు, క్యూలైన్లలో భక్తులు ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ...
: సామాన్యుడికి భారంగా మారుతున్న కూరగాయల ధరలు – రూ.100కు చేరువలో!
అకాల వర్షాల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది ఆర్థిక భారం పెంచుతోంది. టమోటా, ఉల్లి ధరలు అధికమై డిమాండ్ పెరుగుతోంది. దసరా నాటికి అన్ని ...
మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్మెయిల్: విశాఖపట్నంలో అరెస్ట్
యువతి హనీట్రాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తోంది మత్తు పదార్థాలు ఇచ్చి న్యూడ్ వీడియోలు రికార్డు సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంది భీమిలి పోలీసులు యువతిని అరెస్టు చేశారు విశాఖపట్నంలో ...
శ్రీవారి చిన్నశేష వాహన సేవలో కళాప్రదర్శనలు
శ్రీవారి చిన్నశేష వాహన సేవలో కళాప్రదర్శనలు తిరుమల (అక్టోబర్ 06): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు శనివారం ఉదయం జరిగిన చిన్నశేష వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ...
మార్కెట్ లోకి మక్కలు.. తగ్గుతున్న ధరలు..!!
జిల్లాలో 47 వేల ఎకరాల్లో మక్క పంట సాగు. ప్రైవేటు వ్యాపారులు ప్రారంభంలో రూ.2900కి కొనుగోలు. పంట ఉత్పత్తులు వస్తుండటంతో ధరలు పతనమవుతున్నాయి. పది రోజుల్లో రూ.600 తగ్గుదల. ప్రభుత్వం మద్దతు ధర ...