వ్యాపారం
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2024 జపాన్కు
బహుమతి: 2024 నోబెల్ శాంతి బహుమతి నిహాన్ హిడాంక్యో సంస్థకు. సంస్థ ఉద్దేశ్యం: అణు దాడుల బాధితుల పక్షాన పోరాడడం. ప్రయత్నాలు: అణ్వాయుధాలను నిరోధించడం, బాధితుల అనుభవాలను ప్రదర్శించడం. ప్రకటన తేదీ: అక్టోబర్ ...
జమ్మి పూజ మహోత్సవం: అంగ రంగా వైభవంగా
విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజలు జరుపబడుతున్నాయి. పురాణాలలో జమ్మి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత. శమీ చెట్టుకు సంబంధించి ప్రత్యేక శ్లోకాల పఠనం. జమ్మి చెట్టు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుందని నమ్మకం. ...
అశోక విజయదశమి: ధమ్మ చక్ర పరివర్తన దినం
అశోక చక్రవర్తి విజయానికి 10 రోజులు పాటు జరుపుకునే పండుగ. బౌద్ధమతంలో దీక్ష తీసుకున్న పుట్టిన రోజు. గౌతమ బుద్ధుని జ్ఞాపకార్థం అనేక స్థూపాలు మరియు ధమ్మ స్తంభాలు నిర్మించబడ్డాయి. “అశోక ...
కులగణనకై జీవో నంబర్ 18 జారీ: బిసి వర్గాలలో ఆనందం
జీవో నంబర్: 18 విభాగం: ప్రణాళిక శాఖ (ప్లానింగ్ డిపార్టుమెంట్) గడువు: 60 రోజులు ప్రతిస్పందన: బిసి వర్గాల హర్షం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహణ కోసం ప్రభుత్వం జీవో ...
మద్యం షాపుల దరఖాస్తుల గడువు ముగిసింది
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) శ్రీసత్యసాయి జిల్లా, అక్టోబర్ 11, 2024 శ్రీసత్యసాయి జిల్లాలోని 87 మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. జిల్లాలోని ధర్మవరం, సికె.పల్లి, ...
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్గా నోయెల్ టాటా నియామకం
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్గా నోయెల్ టాటా నియమితులయ్యారు. అక్టోబర్ 11న ముంబయిలో జరిగిన సమావేశంలో ఆయన నియామకం ఏకగ్రీవంగా జరిగింది. టాటా గ్రూప్లో నోయెల్ టాటా గొప్ప వ్యాపార అనుభవంతో తనదైన ముద్ర ...
సోమిరెడ్డి మట్టి అమ్మకాల జోరు
పొదలకూరు మండలం, మరుపూరు గ్రామంలో చెరువుల నుంచి లేఔట్లకు అక్రమంగా మట్టి తరలిస్తున్న సోమిరెడ్డి. గ్రామ అవసరాల పేరుతో మట్టి అమ్మకాలు, అధికారుల వైఖరిపై ప్రజల్లో ఆందోళన. చెరువుల్లోకి రావాల్సిన నీరు, మట్టి ...
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి -ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. M4 న్యూస్ నిర్మల్ జిల్లా, సారంగాపూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోయా చిక్కుడు కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ...
ఏపీలో రేషన్ కార్డ్ పై తక్కువ ధరలకు వంట నూనెలు
ఏపీలో రేషన్ కార్డ్ ద్వారా తక్కువ ధరలో వంట నూనెలు అందుబాటులో. పామోలిన్ లీటరు రూ.110, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124కి అందించనున్నట్లు ప్రకటించారు. ప్రతి రేషన్ కార్డ్కు మూడు లీటర్ల ...
దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
పండుగలు: దసరా, దీపావళి ప్రత్యేక రైళ్లు: 1,400 సమయమితి: నవంబర్ 30 వరకు ప్రయాణికుల సౌకర్యం: అదనపు బుకింగ్ కౌంటర్లు దక్షిణ మధ్య రైల్వే, దసరా మరియు దీపావళి పండుగల సందర్బంగా ...