వ్యాపారం

వ్యక్తిత్వ లక్షణాలే దీర్ఘాయుష్షుకు కీలకం: పరిశోధన

వ్యక్తిత్వ లక్షణాలే దీర్ఘాయుష్షుకు కీలకం: పరిశోధన

వ్యక్తిత్వ లక్షణాలే దీర్ఘాయుష్షుకు కీలకం: పరిశోధన మంచి వ్యక్తిత్వ లక్షణాలు, చురుకుదనం, సాయపడే మనస్తత్వం, సమయపాలన, బాధ్యత వంటివి దీర్ఘాయుష్షుకు దోహదపడతాయని జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అసంతృప్తి, ...

నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ ఫెస్టివ్‌ ధమాకా సేల్‌’ ప్రారంభం

నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ ఫెస్టివ్‌ ధమాకా సేల్‌’ ప్రారంభం

నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ ఫెస్టివ్‌ ధమాకా సేల్‌’ ప్రారంభం మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 04, 2025 ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు మరో సూపర్‌ ఆఫర్‌ను అందించింది. ఇటీవల ...

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు బంగారం ధరలు శుక్రవారం మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 తగ్గి రూ.1,08,200కి చేరింది. 24 క్యారెట్ల 10 ...

ఫుల్ కిక్కే కిక్కు.. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు*

*ఫుల్ కిక్కే కిక్కు.. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు* దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటవ తేదీల్లో మందు బాబులు ...

జీఎస్టీ పెంపుతో నష్టం!: ఫిక్కీ

జీఎస్టీ పెంపుతో నష్టం!: ఫిక్కీ

జీఎస్టీ పెంపుతో నష్టం!: ఫిక్కీ న్యూఢిల్లీ: చమురు-గ్యాస్, కోల్ బెడ్ మీథేన్ రంగాల్లో ఉపయోగించే యంత్రపరికరాలపై జీఎస్టీని **12% నుంచి 18%**కు పెంచడాన్ని ఫిక్కీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ...

ఒక ఫ్లాట్ రూ.500 కోట్లు!

ఒక ఫ్లాట్ రూ.500 కోట్లు!

మనోరంజని తెలుగు డైలీ ✒ ఒక ఫ్లాట్ రూ.500 కోట్లు! గురుగ్రామ్: దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస సముదాయాల దిశగా మరో అడుగు పడింది. గురుగ్రామ్‌లో DLF సంస్థ నిర్మిస్తున్న కామెలియాస్ అపార్ట్మెంట్స్‌లో ...

జోరుగా కల్తీ నూనెల విక్రయాల దందా

జోరుగా కల్తీ నూనెల విక్రయాల దందా

మంచిర్యాల: జోరుగా కల్తీ నూనెల విక్రయాల దందా మంచిర్యాల జిల్లాలో కల్తీ నూనెల విక్రయాల దందా జోరుగా సాగుతోంది. నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలు కల్తీ నూనెలతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. అసలు ...

ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు

ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు

ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు   డాలర్ విలువ పతనం కారణంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైం రికార్డులకు చేరువవుతున్నాయి. ఆదివారం తులం బంగారం ధరపై రూ.1500పైగా పెరిగి, దేశీయంగా రూ.1,15,480 ...

శ్రీ విజయ సేల్స్ షోరూమ్ ను ప్రారంభించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్

శ్రీ విజయ సేల్స్ షోరూమ్ ను ప్రారంభించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ సెప్టెంబర్ 26 నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ లో అంజయ్య కు చెందిన శ్రీ ...

నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ 2.0

నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ 2.0

నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ 2.0 నేటి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి రానుంది. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ...