వ్యాపారం
సోయా కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
సోయా పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. 4892 మద్దతు ధరతో 12% తేమ ఉన్న పంటను రైతులు అమ్మాలి. ప్రభుత్వ మద్దతు ధరను ఎకరానికి 6 క్వింటాలుగా నిర్ధారించారు. క్వింటాల సంఖ్య పెంచేందుకు ...
గోల్డ్ లవర్స్కి షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్: ‘దీపావళి’ పండగ సమీపిస్తున్న వేళ, గోల్డ్ లవర్స్కి మరో షాక్ ఎదురైంది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల ...
ముఖ్యాంశాలు:
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్: మంత్రివర్యుడు కేటీఆర్ నేడు మూసీ నదిపై నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మౌలిక భద్రతా చర్యలపై చర్చించనున్నారు. హైడ్రా నిర్ణయం: ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా ...
బాసర్ ట్రిపుల్ ఐటీ నూతన ఇంచార్జి వీసీగా ఏ గోవర్ధన్ బాధ్యతలు స్వీకరణ
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర్: అక్టోబర్ 17, 2024 బాసర్ ట్రిపుల్ ఐటీకి కొత్త ఇంచార్జి వైస్ చాన్స్లర్గా సీనియర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ ...
హైదరాబాద్లో ఐటీ శాఖ సోదాలు: గూగి ప్రాపర్టీస్, అన్విత గ్రూప్ సంస్థలపై దాడులు
గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత గ్రూప్ సంస్థలపై ఐటీ శాఖ సోదాలు 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఐటీ ...
న్యాయదేవత విగ్రహంలో కీలక మార్పులు
సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహానికి మార్పులు. కళ్ల గంతలు తొలగింపు, కత్తికి బదులుగా రాజ్యాంగ పుస్తకం. భారతీయ న్యాయవ్యవస్థలో చారిత్రక ఘట్టం. హైదరాబాద్: అక్టోబర్ 17, సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహానికి కొత్త రూపం ఇచ్చారు. ...
చరిత్రలో ఈరోజు – అక్టోబర్ 17
🔎 సంఘటనలు 🔍 1933: నాజీ ల దురాగతాలు భరించలేక ఐన్స్టీన్ జర్మనీని విడిచిపెట్టి అమెరికాకు పయనం. 1949: జమ్ము, కాశ్మీర్లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని చట్టసభలు ఆమోదించాయి. 1979: ...
పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు
జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిన్నింగ్ మిల్లులు, పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలనే ఆదేశాలు. సిసిఐ ద్వారా పత్తికి కనీస ...
: కొత్త టీచర్లకు పోస్టింగులు కేటాయింపు
డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన 278 మంది టీచర్లకు కౌన్సిలింగ్ నిర్వహణ. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య శాఖ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్. అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ చేతుల మీదుగా పోస్టింగ్ ఉత్తర్వుల ...
నాయకుల ఇలాకాలో కార్యకర్తలే విలేకరులు..? సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు
నాయకుల ఇలాకాలో కార్యకర్తలే విలేకరులు..? సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు ఓ విలేఖరి మీ స్థానం ఎక్కడ…? ఆదిలాబాద్ జిల్లా : అక్టోబర్ 15 ఓ విలేఖరి మీ స్థానం ఎక్కడ నమ్మిన ...