వ్యాపారం
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ...
బైంసా మార్కెట్ లో రైతుల నిలువు దోపిడి మితిమీరిపోతున్న కమిషన్ ఏజెంట్లు ఆగడాలు..
బైంసా మార్కెట్ లో రైతుల నిలువు దోపిడి మితిమీరిపోతున్న కమిషన్ ఏజెంట్లు ఆగడాలు.. మార్కెట్ కాంటాలు లేక మోసపోతున్న రైతులు నగదు ఇవ్వాలంటే వెయ్యి రూపాయలకు 30 రూపాయలు కట్ మామూలుగా తీసుకుంటున్న ...
గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వ ప్రకటన, అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం
నేడు గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. బీఆర్ఎస్ పిలుపుతో తెలంగాణ మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ...
: కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు..!!
తెలంగాణలో కుల గణన సర్వే నవంబర్ మొదట వారంలో ప్రారంభం. 60 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మా సిద్దం, 90 వేల మంది సిబ్బంది అవసరం. సర్వే సమగ్రతకు నేషనల్ సెన్సెస్ రీసెర్చ్ విధానాన్ని ...
గోల్డ్ మాయం చేసిన మేనేజర్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో మనప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ విశాల్ బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమర్లు ఆందోళన చెందుతూ మనపురం గోల్డ్ కార్యాలయంలో హంగామా చేస్తున్నారు. సుమారు ...
నూతన పరిశ్రమల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
నూతన పరిశ్రమల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం పారదర్శకంగా అనుమతుల జారీ TS-iPASS ద్వారా చేయాలని సూచన పీఎం విశ్వకర్మ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న కలెక్టర్ నూతన ...
ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థినికి అభినందనలు – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తి జాతీయస్థాయిలో మూడవ స్థానం. ‘ఇండియా ఈస్ ఆస్’ సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజయ సాధన. కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం ...
పోలీసుల కనుసన్నల్లో ప్రభుత్వ దావఖానలు
హైదరాబాద్: అక్టోబర్ 18 కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ...
రిలయన్స్, ఎయిర్టెల్కు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్: ఇక సిమ్ లేకుండానే కాల్స్!
‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 08, 2024 గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్తో కలిసి బీఎస్ఎన్ఎల్ కొత్త సేవలను అందుబాటులోకి ...